Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్గా నియమించారు. ఈ మేరకు...
ఏపీపై తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. ఎలాంటి దురుద్దేశం లేదని వెల్లడి
ఏపీపై తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్ధేశం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమలు మరియు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు స్పష్టం చేశారు. నిన్న...
ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోగి రమేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ ఏర్పాటు అనంతరం మంత్రులు వరుసగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొత్త కేబినెట్ లో పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కు గృహ నిర్మాణ శాఖ శాఖను కేటాయించిన...
ఏపీ పట్టణాభివృద్ధి శాఖామాత్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నూతన మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన...
సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్రెడ్డి పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ‘సంగం’ బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో...
విద్యుత్, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన కేబినెట్ కొలువుతీరిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా, వారికీ శాఖల కేటాయింపు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు...
ఏపీలో కొత్త కేబినెట్ : ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటల నుంచి మంత్రుల...
మరికాసేపట్లో ఏపీలో నూతన మంత్రుల ప్రమాణస్వీకారం, అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికాసేపట్లో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కన ఉన్న స్థలంలో సోమవారం ఉదయం 11.31 గంటలకు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్...
ఏపీలో కొత్త మంత్రులు వీళ్ళే…25 మందితో నూతన కేబినెట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు (ఏప్రిల్ 11, సోమవారం) కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. ఈ నేపథ్యంలో గతకొన్ని రోజులుగా కేబినెట్ కూర్పుపై కసరత్తు జరిగింది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
శ్రీరామ నవమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఇచ్చిన మాట కోసం కష్టాలు...