Home Search
%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C %E0%B0%AE%E0%B1%8B%E0%B0%B9%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కేబుల్ ఆపరేటర్ల పోల్ టాక్స్ రద్దుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబుల్ ఆపరేటర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోల్ టాక్స్ను రద్దు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేబుల్ ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ టాక్స్ రద్దుకు...
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో విషాదం, బీచ్లో 7గురు విద్యార్థులు గల్లంతు.. ఘటనపై సీఎం జగన్ ఆరా
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడక మొగ వద్ద ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వీరంతా అనకాపల్లి పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలకు...
ఏపీలో వరద బాధితులకు అండగా ఏపీఎండీసీ, సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల భారీ విరాళం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతాలను అనేక చోట్ల వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా తీవ్రంగా నష్టపోయింది....
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కోనసీమ జిల్లాను ‘అంబేడ్కర్ కోనసీమ’ జిల్లాగా పేరు మార్పుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరును ఖరారు చేస్తూ ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన 4గురు వైసీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలలో ఎలాంటి సంచలనాలు చోటుచేసుకోలేదు. వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో.. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి,...
అనకాపల్లిలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్లో గ్యాస్ లీక్, వంద మందికి పైగా అస్వస్థత – ఘటనపై సీఎం జగన్...
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఈరోజు జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో వంద మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజడ్లోని సీడ్స్ యూనిట్లో గ్యాస్ లీక్ అవడంతో సీడ్...
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ తరపున వి. విజయసాయి రెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్...
ఏపీలో ‘క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) రూ.560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు...
వైసీపీ ఆధ్వర్యంలో నేటి నుంచి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ప్రారంభం
జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీ ప్రభుత్వం తన మూడేళ్ల పాలనకు గుర్తుగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమం పేరుతో బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 26 జిల్లాల్లో ప్రారంభించింది. 2024 అసెంబ్లీ...
త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో సొంత ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే...