Home Search
గంగుల కమలాకర్ - search results
If you're not happy with the results, please do another search
కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సీఎం కేసీఆర్, స్వామివారికి ప్రత్యేక పూజలు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. తొలుత ఈ ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్న...
ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజశ్యామల యాగం, పూజా కార్యక్రమాలు
ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 14వ తేదీన ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ...
సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తుంది – మంత్రి కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీ...
పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) సీఎం కేసీఆర్...
సీజనల్ వ్యాధులు, కోవిడ్ వ్యాక్సినేషన్, హాస్టళ్లలో ఆహారభద్రత చర్యలపై 6 గురు మంత్రులు సమీక్ష
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధత, బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీఆర్కే భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,...
నేటినుంచి తెలంగాణాలో వడ్లు కొనుగోళ్లు, క్వింటాల్కు రూ.1960 చొప్పున కొననున్న రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వడ్లు కొనుగోళ్లకు సంబంధించి...
ప్రగతి భవన్లో మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ, ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చ
రాష్ట్రంలోని యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై గురువారం నాడు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల...
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన
తెలంగాణ రాష్టంపై ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గురువారం పీయూష్ గోయల్తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు...
ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్?
ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్ వద్ద సీఎం కేసీఆర్ ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్తోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ...