Home Search
గంగుల కమలాకర్ - search results
If you're not happy with the results, please do another search
రైతులెవరూ ఆందోళన చెందొద్దు, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది – మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి అకాల వర్షాల నేపథ్యంలో.. పొలాల్లో తడిసిన ధాన్యం కొనుగోలుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులకు ఆదేశాలు జారీ...
కరీంనగర్లో మానేరు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ఏప్రిల్ 14న ప్రారంభిస్తాం – మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్లోని మానేరు నదిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ఏప్రిల్ 14న ప్రారంభిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ మేరకు ఆయన శుక్రవారం దీనికి...
మంత్రి గంగుల కమలాకర్కు పితృ వియోగం.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి గంగుల మల్లయ్య బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లయ్య ఈరోజు తుదిశ్వాస విడిచారు. అయితే మల్లయ్యకు...
కరోనా బారిన పడిన తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శనివారం ఆయనకు తేలికపాటి...
కరీంనగర్లో దళితబంధు యూనిట్లను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో పలు దళితబంధు యూనిట్లను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్, రేకుర్తి గ్రామంలో శనివారం దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను ప్రారంభించారు....
తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణ మరో పదిరోజుల్లో పూర్తి – మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణ మరో పది రోజుల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ధాన్యం కొనుగోళ్లపై శ్వేత...
భారీ పోలింగ్తో ఎవరికి ఎసరు?
తెలంగాణ ఎన్నికల సమరంలో మొదటి నుంచీ అధికార పార్టీ బీఆర్ఎస్, విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు దూకుడుగానే వ్యవహరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగానే పావులన్నీ కదిపాయి. అధికారంలోకి రావడం ఒక ఎత్తయితే.. కేసీఆర్...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ.. 111 జీవో రద్దు, కుల వృత్తుల కుటుంబాలకు రూ.1 లక్ష సాయం...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం నూతన సచివాలయంలో తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న...
సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 7 వేల కేంద్రాలు ఏర్పాటు
తెలంగాణలో యాసంగి (రబీ) కోతలు ప్రారంభమైనందున, రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. దీనికోసం మొత్తం 7 వేల వరి ధాన్యం కొనుగోలు...
వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత.. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి కన్నుమూసింది. ఐదు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరకు తనువు చాలించింది.ఈ మేరకు నిజాం ఇన్స్టిట్యూట్...