Home Search
విజయవాడ - search results
If you're not happy with the results, please do another search
రేపటి నుంచి విజయవాడలో చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం.. పాల్గొననున్న...
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రేపటి (శుక్రవారం, మే 12, 2023) నుంచి శ్రీలక్ష్మీ మహా యజ్ఞం ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శుక్రవారం నుంచి ఆరురోజుల...
తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు.. మంత్రి దాడిశెట్టి రాజా, ముద్రగడ సహా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిలో సరైన ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై...
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. విజయవాడ వచ్చిన సూపర్స్టార్ రజినీకాంత్, ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి వేడుకలలో పాల్గొనేందుకు తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ శుక్రవారం విజయవాడ చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ...
రంజాన్ మాసం సందర్భంగా.. విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు, పాల్గొన్న సీఎం జగన్
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. సోమవారం రాత్రి విజయవాడలోని విద్యాధరపురంలో గల మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి...
తిరుపతి నుంచి విజయవాడ మీదుగా షిర్డీకి ప్రత్యేక విమాన సర్వీసు.. ప్రారంభించిన ఇండిగో ఎయిర్లైన్స్
విజయవాడ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి వెళ్లే భక్తులకు శుభవార్త. విజయవాడ నుంచి షిర్డీకి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ. తద్వారా ఇకపై షిర్డీకి తక్కువ సమయంలో...
విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో ఘోర ప్రమాదం.. లిఫ్ట్ వైర్ తెగి ముగ్గురు కార్మికులు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోరం చోటుచేసుకుంది. ఇక్కడి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో ప్రమాదం జరిగింది. లిఫ్ట్ వైర్ తెగి పడిన ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు....
ఖమ్మం-విజయవాడ ఎన్హెచ్-163జీపై 4-లేన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైవే, రూ.983 కోట్లు మంజూరు: నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎకనామిక్ కారిడార్ (ఎన్హెచ్-ఓ) కార్యక్రమం కింద వి.వెంకటాయపాలెం గ్రామం నుండి బ్రాహ్మణపల్లి(కే)...
బీఆర్ఎస్ పార్టీలో చేరిన విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతల బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుంటూరు జేకేసీ కళాశాల రోడ్డులోని పార్టీ కార్యాలయంలో...
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది సభ్యులతో కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి సంబంధించి ట్రస్ట్ బోర్డు/పాలకమండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 15 మంది సభ్యులతో...
రాక్షస పాలన అంతమే వారాహి లక్ష్యం, విజయవాడలో వారాహి ప్రచార రథం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్
రాష్ట్రంలోని రాక్షస పాలన అంతం చేయడమే వారాహి ముఖ్య లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరగాలని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని...