Home Search
సోమేష్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
నేడే ఎల్బీస్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు, హాజరుకానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 8 నుండి జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల యొక్క ముగింపు వేడుకలు నేడు (ఆగస్టు 22, సోమవారం) ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలనుండి ప్రారంభమయ్యే...
రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష, మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్న పరిస్థితుల్లో తక్షణ రక్షణ చర్యలను కొనసాగిస్తూ, వరదలవల్ల కలిగే ఆస్తి, ప్రాణ నష్టాలను వీలయినంతమేర తగ్గించేందుకు...
దామెర రాకేష్ సోదరుడుకి ప్రభుత్వ ఉద్యోగం, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన నిరసన, ఆందోళన కార్యక్రమంలో రైల్వే పోలీస్ కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేష్...
అర్హులైన లబ్ధిదారులకు దళిత బంధును మరింత వేగవంతం చేయాలి : సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్నిఎంపిక చేయబడిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే రోజుకు 400 వందల...
బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటన
సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనం...
బోయిగూడ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
సికింద్రాబాద్ లోని బోయిగూడలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో...
తెలంగాణలో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ బృందం పర్యటన, కండ్లకోయ అర్బన్ ఫారెస్ట్ పార్క్ సందర్శన
క్షేత్ర పర్యటనలో భాగంగా 15 మందితో కూడిన జాతీయ భద్రతా కళాశాల (నేషనల్ ఢిఫెన్స్ కాలేజీ ఢిల్లీ) బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఎయిర్ వైస్ మార్షల్ తేజ్ బీర్ సింగ్ నేతృత్వంలోని ఈ...
మేడారం మహాజాతర ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు
దక్షిణాది అతిపెద్ద కుంభమేళాను తలపించే, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మేడారం గిరిజన జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు భక్తులకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్...
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నవంబర్ 29, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
ధరణి పోర్టల్ కి సంవత్సరం పూర్తి, ధరణి విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశంలోనే తొలిసారిగా ధరణి పోర్టల్ను అక్టోబర్ 29, 2020న ప్రారంభించారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. ధరణి అనేది రెవెన్యూ...