Home Search
సోమేష్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి, సీఎం కేసీఆర్ తో ఆర్టీసీ ఉన్నతాధికారులు
ఆర్టీసీని పటిష్టపరిచేందుకు రెండేండ్ల క్రితం పటిష్టమైన చర్యలు చేపట్టి, కష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి పట్టాల మీదికి ఎక్కించే ప్రయత్నం ప్రారంభమైందని, గాడిలో పడుతున్నదనుకుంటున్న నేపథ్యంలో కరోనా, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా...
టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఎస్ఆర్టీసీ పరిస్థితిపై ప్రగతి భవన్ లో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక...
రాష్ట్రంలో ఎక్సైజ్ నూతన పాలసీ రూపకల్పనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎస్ సమీక్ష
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖపై అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సీఎస్ సోమేష్ కుమార్ తో ఉన్నత స్థాయి సమీక్షా...
మెట్రో పరిస్థితులపై అధ్యయనం కోసం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు: సీఎం కేసీఆర్
కరోనా నేపథ్యంలో ప్రయాణాలు తగ్గడం వల్ల హైదరాబాద్ మెట్రో ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో మెట్రోను ఆదుకునేందుకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఆర్థికంగా నష్టపోతున్న తమను రాష్ట్ర...
దశలవారిగా రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఏటా బడ్జెట్ లో కేటాయింపులు: సీఎం కేసీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల మనోభావాలు, వారి ఆర్థిక అవసరాలు, వారి స్థితిగతులు పరిశీలించడం ద్వారా విజయవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తెలంగాణ నలుదిక్కుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని...
ధరణి వ్యవస్థపై కొత్తగా నియమితులైన పది జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలో పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శనివారం నాడు బిఆర్కెఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్...
తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలు పున:ప్రారంభం
రాష్ట్రంలో అంగన్ వాడీలతో సహా అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతిభవన్ లో జరిగిన ఉన్నత స్థాయి...
ఉమ్మడి కరీంనగర్ లో ప్రతి గ్రామం, ప్రతి ఎకరం, గోదావరి జలాలతో అనుసంధానం కావాలి: సీఎం కేసీఆర్
గోదావరి నదీజలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం, గోదావరి సాగునీటి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం...
సీఎం దళిత సాధికారత పథకం: అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘సీఎం దళిత సాధికారత పథకం’ విధివిధానాల ఖరారు అంశంపై దళిత ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ది...
తెలంగాణలో ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో సరికొత్త చరిత్ర, ఏడాదిలో కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిరంతర శ్రమ, మేధోమథనం, దార్శనికత, దూరదృష్టితో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం వల్లే నేడు తెలంగాణ ప్రభుత్వం వరిసాగు విస్తీర్ణం, దిగుబడుల్లో రికార్డులను సృష్టిస్తూ కొనుగోలులో సరికొత్త చరిత్రను...