Home Search
గవర్నర్ తమిళిసై - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను 75 వారాలు పాటుగా ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ వేడుకల విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: సీఎస్
భారత స్వాతంత్య్ర 75 వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మార్చి 11, 12 తేదీల్లో...
కూలిపోయిన మరో కాంగ్రెస్ ప్రభుత్వం, పుదుచ్చేరి కాంగ్రెస్ సీఎం రాజీనామా
పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. విశ్వాస పరీక్షలో సీఎం నారాయణస్వామి మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై సౌందరరాజన్...
అరకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, 22 మందికి గాయాలు
విశాఖపట్నం జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరకు వ్యాలీ పర్యటనకు వెళ్లి, విశాఖపట్నంకు తిరుగు ప్రయాణంలో ఉన్న పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి...
తెలంగాణ రాజ్భవన్ లో జనవరి 1న జరిగే ఓపెన్ హౌస్ రద్దు
కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా రాజ్భవన్ లో ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన ఆనవాయితీగా నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమం ఈ సంవత్సరం రద్దు అయింది. కోవిడ్-19 నివారణ నిబంధనలు పాటిస్తూ,...
వీర జవాన్ మహేష్ అంత్యక్రియలు పూర్తి, పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు
జమ్మూ కశ్మీర్లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో వీరమరణం పొందిన జవాన్ ర్యాడా మహేష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహేష్ స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామంలోని వైకుంఠ ధామంలో...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 151 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఇటీవల వర్షాకాల సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ విధానానికి సంబంధించి భూమిపై హక్కులు, పాస్పుస్తకాల బిల్లు-2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు బిల్లు-2020 లను శాసన సభ, శాసనమండలి ఏకగ్రీవంగా...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పార్థసారథి నియామకం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీ.పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఎన్నికల కమిషనర్...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
తమిళనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, కన్యాకుమారి ఎంపీ హెచ్.వసంత్కుమార్ ఆగస్టు 28, శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. హెచ్.వసంత్కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆగస్టు...