Home Search
గవర్నర్ తమిళిసై - search results
If you're not happy with the results, please do another search
అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి, నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం ప్రగతిభవన్ నుంచి గన్పార్క్ వద్దకు చేరుకొని, అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు....
తెలంగాణలో కరోనా మరణాలు చూపెట్టడం లేదు – ఉత్తమ్ తీవ్ర ఆరోపణలు
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం మే 4, సోమవారం నాడు రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో భేటీ అయింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ గవర్నర్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల...
మార్చ్ 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మార్చ్ 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. మార్చి 6న ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశాలు...
ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలును నిర్వహించనున్నట్టు యాదాద్రి ఆలయ ఈవో గీత వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణ వివరాలు తెలిపేందుకు...
తెలంగాణ సమాచార హక్కుచట్టం కమిషనర్ల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 10, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా...
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్హోం కార్యక్రమం ప్రారంభం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20న హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. డిసెంబర్ 28, శనివారం మధ్యాహ్నం 3:15...
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20, శుక్రవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతికి...
తెలంగాణ ఆదర్శరాష్ట్రంగా నిలిచింది
తెలంగాణ కొత్త గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజనుద్దేశించి ప్రసంగించి సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాల్లో తాను...