Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
కరోనాతో మరణించిన వైద్యులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా
బీఆర్కే భవనంలో వివిధ డాక్టర్స్ సంఘాలతో సెప్టెంబర్ 1, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఇటీవల డాక్టర్స్ సంఘాలు చేసిన పలు విజ్ఞప్తులపై సీఎం...
సేవతోనే జీవితానికి అసలైన పరమార్థం – మంత్రి ఎర్రబెల్లి
సేవతోనే జీవితానికి అసలైన పరమార్థం లభిస్తుందని, ప్రజలను కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే అసలైన నాయకులని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటివ సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను...
జిన్నింగ్ మిల్స్ యాజమాన్యాలతో మంత్రులు కేటిఆర్, నిరంజన్ రెడ్డి భేటీ
రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయం సాగు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్...
నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు, హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మిస్తాం
సెప్టెంబర్ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్...
వైద్యులకు అండగా ఉంటాం, సమస్యలను పరిష్కరిస్తాం – మంత్రి ఈటల రాజేందర్
కరోనాపై పోరాటంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి సేవలందిస్తున్న వైద్యులకు, పారామెడికల్, ఇతర సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆగస్టు...
కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి, తెలంగాణలోనే మరణాల శాతం తక్కువ
ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి. కానీ అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదు, ప్రచారం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా విషయంలో ఇప్పుడు ఎక్కువ...
ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. బస్తీ దవాఖానాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ,...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారులు చర్చలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారులు హైదరాబాద్ లోని బస్ భవన్ లో సమావేశం అయ్యారు. అంతర్రాష్ట్ర ఒప్పందం, ఇతర...
పురపాలికల్లో ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ నియామకం, దేశంలోనే మెదటిసారి
పట్టణాల్లో ప్రజలకు పౌర సేవలను మరింతగా వేగంగా ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, కేబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
శ్రీశైలం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరణించిన కుటుంబాలకు...