Home Search
%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%AA%E0%B0%A6%E0%B0%BF %E0%B0%AE%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2023 సందర్భంగా దేశ మహిళలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ద్రౌపది ముర్ము తన సందేశాన్ని...
మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మార్చి 8 నుంచి 11 వరకు భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తో పాటు వాణిజ్యం...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భేటీ
ఇటాలియన్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని మార్చి 2, గురువారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇటలీ...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ భేటీ
ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 25, శనివారం) రాష్ట్రపతి...
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా...
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల ప్రజలకు వారి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “చైతన్యానికి మరియు దేశభక్తికి...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో ఒడిశాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు, ఎల్లుండి (ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో) ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ముర్ము కీలక ప్రసంగం, పాల్గొన్న ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. కాగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోన్న...
ఈజిప్ట్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృత చర్చలు
దేశంలో గురువారం జరగనున్న 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫతేహ్ ఎల్-సీసీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ చేరుకున్న ఈజిప్ట్ అధ్యక్షుడికి బుధవారం...