Home Search
రైతులు నిరసనలు - search results
If you're not happy with the results, please do another search
నేడు రాజధాని అమరావతి గ్రామాల్లో బంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 67వ రోజుకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మందడం గ్రామంలో జరిగిన పోలీసుల లాఠీచార్జ్కు నిరసనగా అమరావతి...
రాజధాని అమరావతి రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 30వ రోజుకు చేరుకున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ మూడు సార్లు సమావేశమై రాజధాని అంశంపై జీఎన్ రావు...
సీఎం వైఎస్ జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జనవరి 8, బుధవారం నాడు డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్...
రాజధాని ప్రాంత మందడం గ్రామంలో ఉద్రిక్తత
మూడురాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపడుతున్న నిరసనలు, ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంత రైతుల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సకలజనుల...
నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు దూరం: పవన్ కళ్యాణ్
రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా డిసెంబర్ 31, మంగళవారం నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైతులు, కూలీలు,...
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం, రాజధానిపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని...
రాజధాని అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాడు రాజధానిపై జీఎన్రావు కమిటీ తమ...
రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో సెక్షన్ 144, 34 పోలీసు చట్టం అమల్లో ఉందని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజధాని ప్రాంతంలోని రైతులు వారి ఆందోళనలు శాంతియుత పద్ధతిలో...
నిజామాబాద్, జగిత్యాలలో పసుపు రైతుల ఆందోళన
నిజామాబాద్ జిల్లాలో పలు మండలాల్లో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. తక్షణమే పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పసుపు బోర్డు తీసుకు వస్తానని...