Home Search
రైతులు నిరసనలు - search results
If you're not happy with the results, please do another search
తొమ్మిదో రోజు రైతుల నిరసనలు, కేశినేని నానిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై నిరసనలు వరుసగా తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. మందడం వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసన తెలిపే నేపథ్యంలో టెంటు వేసేందుకు పోలీసులు...
ముగింపా? కొనసాగింపా? నేడు రైతుల కీలక నిర్ణయం
గత కొన్ని నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో అనేక రాష్ట్రాల రైతులు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగుచట్టాల రద్దు మరియు పంటకు కనీస మద్దతు...
రాజధాని రైతుల త్యాగాలు వృథాకానీయం – పవన్ కళ్యాణ్
రాజధాని అమరావతి కోసం రైతులు చేసే పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. రాజధాని రైతుల పోరాటం 200 రోజులు దాటిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు...
సెప్టెంబర్ 12న ప్రారంభం కానున్న అమరావతి రైతుల మహా పాదయాత్ర -2.. ఈసారి అమరావతి నుంచి అరసపల్లి వరకు
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు ఎంతోకాలంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా వారు ఒకసారి ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరుతొ మహా పాదయాత్రను...
వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ నిలిపివేత – తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశం
వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ)...
సీఎం జగన్ను గద్దె దించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు – చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్లో వరుసగా పెరుగుతున్న ఇంధన, కరెంట్ చార్జీలపై తెలుగుదేశం పార్టీ తాజాగా ‘బాదుడే బాదుడు’ అనే నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్త నిరసనలు,...
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ఎంపీలతో కీలక సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభారావు, కుమార్తె, ఎమ్మెల్సీ కె. కవితతో సహా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు...
టెక్స్టైల్స్, చేనేత రంగంపై జిఎస్టీని సవరించే ప్రణాళికలను ఉపసంహరించుకోవాలి:మంత్రి కేటీఆర్
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం నాడు ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 1, 2022 నుండి టెక్స్టైల్స్ మరియు చేనేత రంగంపై...
ఢిల్లీ వద్ద రైతుల ఆందోళనలకు తాత్కాలిక విరామం
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో గత కొన్ని నెలల నుంచి నిరసనలు తెలియజేస్తున్న రైతులు తమ ఆందోళనలను తాత్కాలికంగా వాయిదా వేశారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలపై రైతులు ఆందోళనలకు దిగిన...
74వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 74వ రోజుకి చేరుకున్నాయి. రైతులు, మహిళలు పలు విధాలుగా వారి నిరసనను కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు...