Home Search
వైవీ సుబ్బారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
బరిలో ఎమ్మెల్యేల మద్దతు లేని అభ్యర్థి
ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 15తో మొదటి ఘట్టం ముగిసింది. ఫిబ్రవరి 8న ప్రారంభమయిన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం గురువారం అంటే ఫిబ్రవరి 15తో పూర్తయింది....
తిరుపతిని రాజధాని చెయ్యాలి: చింతా మోహన్
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ రాజధానిని అమరావతికి మార్చింది. కానీ రాజధాని పనులు పూర్తికాకముందే ఏపీలో టీడీపీ గద్దె దిగిపోయి.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది....
రాజధాని రాజకీయం.. ఏపీలో గందరగోళం..
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లు అయిపోయింది. రాజధాని ఏంటో తెలియకుండానే ఏళ్లు గడిచిపోయాయి. రెండు పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఉపయోగించుకోకుండానే.....
అభ్యర్ధుల అఫిడవిట్లపై జోరుగా సాగుతోన్న చర్చ
ఏపీలో ఖాళీ అయిన మూడు స్థానాలకు వైసీపీ తరపున వైవీ సుబ్బారెడ్డి, గొల్లబాబురావు, మేడా రఘునాథ్రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి ఎవరూ పోటీలో నిల్చోకపోవడంతో ఈ ముగ్గురి ఎన్నిక లాంఛనమే...
రాజధాని చుట్టూ వైసీపీ నేతల రాజకీయాలు
ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాజధాని చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏపీ రాజధాని అమరావతిగా వద్దని ..మూడు రాజధానులే ముద్దని చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు...
అధికారంలోకి వచ్చాక వాళ్ల పని పడతామన్న లోకేష్
వైసీపీకి చెందిన ఇద్దరు అక్రమార్కులు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేష్.. టీడీపీ జెండా దింపకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి...
టార్గెట్ వైసీపీ.. అవన్నీ నిజమేనా!
అంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికార పార్టీయే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుంటే.. సింహం సింగిల్ గానే అంటూ వారిని ఢీ కొట్టేందుకు వైసీపీ ప్రతివ్యూహాలు పన్నుతోంది. అయితే.. జనసేన, టీడీపీ,...
రాజ్యసభ ఎన్నికలపై ఏపీ సీఎం వ్యూహం
రాజ్యసభ ఎన్నికల విషయంలో ఏపీ సీఎం జగన్ పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన రిజల్ట్నే20 గుణపాఠంగా చేసుకున్న జగన్ మరోసారి ఆ తప్పు...
ఏపీ సీఎం ఫైనల్ చేసిన నేతలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టి సారించారు. మొత్తం మూడు సీట్లలో పోటీ చేయడానికి వైసీపీ అధినేత జగన్ కసరత్తు చేస్తున్నారు. దీనికోసం ముగ్గురి పేర్లను కూడా...
గాజువాక వైసీపీలో భగ్గుమంటోన్న వర్గ పోరు
త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. పెద్ద ఎత్తున సిట్టింగ్లకు ఝలక్ ఇచ్చి.. కొత్త వారిని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సిట్టింగ్ల...