Home Search
లాక్డౌన్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా పరీక్షలకు దేశవ్యాప్తంగా 16 ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో మరో పది ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి...
సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి మార్చ్ 25న ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఉదయం 11:11 నిమిషాలకు @KChiruTweets అనే అకౌంట్ తో ట్విట్టర్ లో అడుగుపెట్టారు....
8 గంటలకు జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ 24, మంగళవారం సాయంత్రం 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కోవిడ్ -19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత...
కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా
కోవిడ్ -19 (కరోనా వైరస్) కట్టడి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చ్ 24 , మంగళవారం నాడు రాజ్యసభ ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తునట్టు ప్రకటించింది. ఇప్పటికే...
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 31 వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను...
కరోనా ఎఫెక్ట్ : లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చ్ 23,...
దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని దేశీయ విమాన సర్వీసులను మార్చ్...
మార్చ్ 31 వరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు – సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
తెలంగాణ రాష్టంలో 27 కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 22, ఆదివారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 కు చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే ఆరుగురికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ముందుగా రాష్ట్రంలో పాజిటివ్గా తేలిన...
దేశంలో 75 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం భారత్ లో కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు ఇరవై రెండు రాష్ట్రాల్లో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ...