Home Search
పీవీ సింధు - search results
If you're not happy with the results, please do another search
కామన్ వెల్త్ గేమ్స్-2022: టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ కు స్వర్ణం, బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ కు రజతం
కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ అథ్లెట్లు మరోసారి స్వర్ణ పతకాలతో సత్తా చాటారు. ఐదో రోజైన ఆగస్టు 2, మంగళవారం నాడు భారత్ ఖాతాలో మరో 4 పతకాలు చేరాయి. లాన్...
టోక్యో ఒలింపిక్స్-2020 : అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భారత్ అథ్లెట్లకు ప్రధాని మోదీ పిలుపు
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి పాల్గొనే అథ్లెట్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అథ్లెట్లు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే ముందు వారికి ప్రేరణను అందించడం,...
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి జాతీయ కమిటీ, సభ్యులుగా సీఎం కేసీఆర్, సీఎం జగన్, చంద్రబాబు
దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్ గా దేశంలో 259 మంది ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి జాతీయ...
రాజీవ్ ఖేల్రత్న పురస్కారానికి రోహిత్ శర్మ నామినేట్
దేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యాడు. రోహిత్ శర్మతో పాటుగా రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
నేడే హైదరాబాద్లో ఫార్ములా ఈ-కార్ రేస్ చాంపియన్షిప్.. 11 జట్లు, 22 మంది రేసర్లతో సర్క్యూట్పై దూసుకెళ్లనున్న కార్లు
ప్రపంచవ్యాప్తంగా ఫార్ములా వన్ రేస్ తర్వాత అంతటి ఆదరణ దక్కించుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్కు భారతదేశం తొలిసారి ఆతిథ్యమిస్తోంది. అందునా మన హైదరాబాద్ నగరంలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం...
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ గా ఏర్పాటు...
అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులను సన్మానించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
కామన్వెల్త్ గేమ్స్-2022, ఆర్చరీ వరల్డ్ కప్ మరియు వరల్డ్ గేమ్స్-2022లో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా...
కామన్ వెల్త్ గేమ్స్-2022: భారత్ కు మొత్తం 61 పతకాలు, చివరిరోజు 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక...
కామన్ వెల్త్ గేమ్స్-2022 లో చివరిరోజైన సోమవారం కూడా భారత్ అథ్లెట్స్ అద్భుత ప్రదర్శన చేశారు. సోమవారం మొత్తం నాలుగు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం భారత్ ఖాతాలో చేరాయి....
అట్టహాసంగా కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభ వేడుకలు
కామన్ వెల్త్ గేమ్స్-2022 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బర్మింగ్హామ్లోని అలెగ్జాండర్ స్టేడియంలో 30,000 మంది ప్రేక్షకుల మధ్య ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30...