Home Search
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన వైసీపీ
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ప్రకటించడాన్ని స్వాగతించింది. ఈ మేరకు రాష్ట్రపతి అభ్యర్థిగా మొదటిసారి ఒక గిరిజన మహిళకు...
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నేత ‘ద్రౌపది ముర్ము’.. ప్రకటించిన బీజేపీ
నిన్న ఒక్కరోజే దేశంలో రెండు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. వచ్చే నెలలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్థులుగా అధికార బీజేపీ, ప్రతిపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించటం విశేషం. అయితే ముందుగా...
రాష్ట్రపతి ఎన్నిక: ఏకాభిప్రాయంకై ఇతర పార్టీలతో చర్చించేందుకు జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ లకు బీజేపీ బాధ్యతలు
దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24, 2022 తో ముగియనుండడంతో జూలై 24లోపే...
దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, జూలై 18వ తేదీన ఓటింగ్
దేశ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన...
టీఎంసీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేదు – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
ఐదు రాష్ట్రాల ఫలితాలను చూసి మురిసిపోవద్దని, తమ పార్టీ మద్దతు లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి...
భారత రాష్ట్రపతి త్వరలో హైదరాబాద్ పర్యటన
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ త్వరలో హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరు రోజుల పాటు దక్షిణ భారతదేశంలో గడపనున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్రపతి శీతాకాల విడిది షెడ్యూల్ను ఖరారు చేశారు....
పార్లమెంట్ సెంట్రల్ హల్ లో 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, హాజరైన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
రాజ్యాంగ దినోత్సవ వేడుకలను (నవంబర్ 26) పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ ఓం...
కార్గిల్ విజయ్ దివాస్ 2021: అమరవీరులకు నివాళులు అర్పించిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ
భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి నేటితో 22 సంవత్సరాలు అవుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో కార్గిల్ సెక్టార్ లో 1999 సంవత్సరంలో మే 3 నుండి జూలై 26 వరకు...
ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచిన మీరాభాయి చానుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల 49 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను సిల్వర్ మెడల్ (రజత పతకం) గెలుచుకుంది. కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిప్టింగ్ లో భారత్ కు పతకం...
12 మంది కేంద్రమంత్రుల రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ముందు పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు తమ పదవులకు రాజీనామా...