Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
రైతుల ఆత్మహత్యలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా రైతుల ఆత్మహత్యల పై కీలక నిర్ణయం...
కొత్తగూడెం జిల్లాలో టిఆర్ఎస్ నాయకున్ని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
తెలంగాణ లోని కొత్తగూడెం జిల్లాలో కొత్తూర్ గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు నల్లూరి శ్రీనివాస్ రావు ని, 15 మంది సభ్యులుగల మావోయిస్టు అనుమానిత బృందం, జూలై 8న...
టిడిపి పై దాడులు ఆపి,అభివృద్ధి పై దృష్టి పెట్టండి
టిడిపి అధ్యక్షుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించి, వైసీపీ నేతల దాడుల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన చింతా...
విజయవాడ లో గవర్నర్ తో భేటీ అయిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ రోజు విజయవాడ పర్యటనకు వచ్చిన గవర్నర్ తో, గేట్ వే హోటల్ లో దాదాపు...
కాపు రిజర్వేషన్లు కోరుతూ సీఎం జగన్ కి ముద్రగడ లేఖ
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్లోని కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం జూలై 9 న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ బహిరంగ లేఖ...
అనంతపురం జిల్లాలో టిడిపి కార్యకర్తలను పరామర్శించనున్న చంద్రబాబు
టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిడిపి పార్టీ ఘోరపరాజయం తరువాత, వైస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది....
ఆంధ్రాలో కొత్తగా 5.4 లక్షల మందికి పింఛన్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా కడప గడప నుంచే నవరత్నాలు అమలుకు స్వీకారం...
ఆ ఇంటిని చంద్రబాబు ఖాళీ చేయాల్సిందే
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి చంద్రబాబు ఇంటి పై తన గళం వినిపించారు. సిఆర్డీఏ అధికారుల నోటీసులపై ఇప్పటికైనా స్పందించాలని, అక్రమంగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నందుకు బాధ్యత వహించి, వెంటనే...
ఇడుపులపాయలో వైఎస్ఆర్ కి జగన్ నివాళి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు , దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 70 వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. జగన్...
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు ఓదార్పుయాత్ర
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని రుద్రమాంబపురం గ్రామంలో టిడిపి కార్యకర్త బి.పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు,7.5 లక్షల ఆర్థిక సహాయం...