Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
గాంధీ ఆసుపత్రిలో ఆగస్టు 3 నుంచి సాధారణ వైద్య సేవలు తిరిగి ప్రారంభం
రాష్ట్రంలో కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే....
ఈ ఏడాది ఈఏపీసెట్-2021లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2021 లో...
దేశంలో దాదాపు 4 లక్షల యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.39 శాతం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. 132 రోజుల తర్వాత మొదటిసారిగా రోజువారీ పాజిటివ్ కేసులు 30 వేల కంటే తక్కువుగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,689...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 44 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేస్తున్నారు....
ఐపీఎల్ 14వ సీజన్ మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల: సెప్టెంబర్ 19న ప్రారంభం, అక్టోబర్ 15న ఫైనల్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న...
ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదల
ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్ఈ) 10వ తరగతి, ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఐఎస్సీ) 12వ తరగతి ఫలితాలు శనివారం నాడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కౌన్సిల్ ఫర్ ద ఇండియన్...
వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం, వాచ్మెన్ రంగన్న వాంగ్మూలం నమోదు
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో శుక్రవారం నాడు...
విశాఖ ఉక్కు పరిశ్రమ విక్రయించే ఆలోచనను ఉపసంహరించుకోండి: విజయసాయి రెడ్డి
విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను(ఆర్ఐఎన్ఎల్)ను విక్రయించే ఆలోచనను ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల...
ఘనంగా టోక్యో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు
టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. టోక్యోలోని నేషనల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ వేడుకలు...
ఏపీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో విడుదల చేశారు. ద్వితీయ సంవత్సరంలో ఉన్న మొత్తం 5,08,672 విద్యార్థులందరూ...