Home Search
రాజీవ్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ పోతోంది కాంగ్రెస్ సర్కార్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని సీఎం రేవంత్ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు ఉచిత...
అక్కడ వరుసగా ఒక్కరే ఎమ్మెల్యే.. మరి ఇప్పుడో..?
నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచీ ఒక్కరే పదే పదే ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఒకాయనకే స్థానిక ప్రజలు పట్టం కడుతున్నారు. అదే రాజేంద్రనగర్ నియోజకవర్గం. దాని పూర్వాపరాల్లోకి వెళ్తే.. 15 ఏళ్లకు పూర్వం...
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలతో...
తెలంగాణలో పర్యటించిన ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారులు, హరితహారం, అర్బన్ ఫారెస్ట్ పార్కులపై అధ్యయనం
డెహ్రాడూన్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడెమీలో శిక్షణలో ఉన్న 33 మంది (2021 బ్యాచ్) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. జాతీయ ఫారెస్ట్ అకాడెమీలో రెండేళ్ల...
దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవిలోగా పూర్తి చేయాలి – సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు
వచ్చే వేసవిలోగా దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ మేరకు ఆయన బుధవారం పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల పనుల పురోగతిపై...
సీఎం కేసీఆర్ ‘బీఆర్ఎస్’ ప్రకటన తర్వాత అన్ని రాష్ట్రాల నుంచి భారీ స్పందన వస్తోంది – ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 'భారత రాష్ట్ర సమితి' (బీఆర్ఎస్) పేరుతో నూతన జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైందని, అన్ని రాష్ట్రాల నుంచి...
రాజ్యసభలో గందరగోళం.. క్షమాపణకు పట్టుబట్టిన బీజేపీ, చెప్పనన్న కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం చేసిన కొన్ని పరుష వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండిపడింది. ఖర్గే క్షమాపణలు చెప్పాలని...
క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష, ఎల్బీ స్టేడియంలో క్రిస్టియన్లకు విందు
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర...
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా కాంగ్రెస్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు ఎంపిక, రేపే ప్రమాణస్వీకారం
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ స్థానాలకు గానూ సీఎం పీఠం దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్...
సీడబ్ల్యూసీ స్థానంలో 47 మంది నేతలతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే అక్టోబర్ 26, బుధవారం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన మొదటిరోజునే మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు...