Home Search
పవన్ కళ్యాణ్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు వాయిదావేయాలని హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చ్ 21న జరగాల్సిన పరీక్ష...
కరోనా నియంత్రణకై నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 19, గురువారం నాటికి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 16 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం...
కరోనా వైరస్ నివారణకై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై మార్చ్ 19, గురువారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...
కరోనా వైరస్ నియంత్రణపై మెగాస్టార్ చిరంజీవి సూచనలు
తెలుగు రాష్ట్రంలో కోవిడ్-19(కరోనావైరస్) క్రమంగా వ్యాప్తి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 18, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 కు చేరుకోగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణలో మరో 7 కరోనా పాజిటివ్ కేసుల నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 18, బుధవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 కు చేరుకుంది. బుధవారం ఒక్కరోజే ఎనిమిది మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇండోనేషియాకు చెందిన ఏడుగురి...
కరోనా ఎఫెక్ట్: మార్చ్ 19 నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత
హైదరాబాద్ నగరంలో గండిపేట ప్రాంతంలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మార్చ్ 19వ తేదీ నుంచి మూసివేయనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని...
కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 147 పాజిటివ్ కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 5 పాజిటివ్ కేసులు...
జనసేన పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా
జనసేన పార్టీ కీలక నాయకుడు, సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జనవరి 30, గురువారం నాడు రాజీనామా లేఖను జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్కు...
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో సమావేశమైన మంత్రి కేటీఆర్
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రెండవ రోజున తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో...
ఇంగ్లీష్ మీడియంతోనే భవిష్యత్తు, తెలుగుకూ ప్రాధాన్యమిస్తాం – సీఎం జగన్
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్లో దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకునే ఈ రోజున...