Home Search
మంత్రి కేటీఆర్ - search results
If you're not happy with the results, please do another search
బయో ఏషియా-2021: భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలకు అవార్డులు ప్రదానం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బయో ఏషియా-2021 సదస్సును రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ లో ప్రారంభమైన...
హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ గుర్తింపు, ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు హైదరాబాద్ నగరాన్ని "ట్రీ సిటీ ఆఫ్...
తెలంగాణలో ఘనంగా జరిగిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో...
జీహెచ్ఎంసీ మేయర్ గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా శ్రీలత ఎన్నిక
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక గురువారం నాడు జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్గా బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. గద్వాల విజయలక్ష్మి టీఆర్ఎస్ పార్టీ...
నేడే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక, టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిగా విజయలక్ష్మి?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ట్యాంక్ బండ్ సమీపంలోని జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో జరిగే మేయర్ ఎన్నిక కోసం...
సీఎం మార్పుపై స్పష్టత, పదేళ్లు తానే సీఎంగా ఉంటానని సీఎం కేసీఆర్ వెల్లడి
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు,...
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ “కోటి వృక్షార్చన” కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ జన్మదినమైన...
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 8 డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ప్రారంభం
జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు ఉచిత వైద్య పరీక్షల అందించేందుకు ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్స్ కేంద్రాలను గురువారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మరియు...
మహిళ ఇన్నోవేషన్ కు చేయూత: తెలంగాణ-గుజరాత్ల మధ్య అవగాహన ఒప్పందం
మహిళ ఇన్నోవేషన్ కు మరింత చేయూతనిచ్చేందుకు తెలంగాణ మరియు గుజరాత్ రాష్ట్రాలు ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లోని మహిళా స్టార్టప్ లకి చేయూతనిచ్చేందుకు తెలంగాణ ఆధ్వర్యంలోని వీ-హబ్,...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. ముందుగా శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు....