Home Search
పువ్వాడ అజయ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
టిఎస్ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి డిసెంబర్ 25, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి...
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 25, బుధవారం నాడు తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో కార్గో మరియు పార్శిల్ సేవలను విస్తృత...
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులతో డిసెంబర్ 1, ఆదివారం నాడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పలు వరాలు ప్రకటించారు. ఆర్టీసీలో...
ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న సమావేశం కానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 1, ఆదివారం నాడు రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ప్రతీ డిపో...
ఆర్టీసీ సమ్మె విచారణపై సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో అక్టోబర్ 28, సోమవారం నాడు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం, కార్మిక సంఘాల తరపు వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు...
కార్మికుల డిమాండ్లపై కమిటీ, విలీనం మినహా మిగతా డిమాండ్ల పరిశీలన
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట...
ఆరో రోజు కొనసాగుతున్న టిఎస్ఆర్టీసీ సమ్మె
తెలంగాణలో ఆరవరోజు కూడ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్న డిపోల ముందు, మద్దతుగా వచ్చిన రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా...
ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరణ చేయం- సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీని ప్రక్షాళన చేసి, భవిష్యత్ లో లాభాల బాట పట్టిస్తామని చెప్పారు. ఆర్టీసీని...
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, ఆర్టీసీ కార్మికులకు షాక్
అక్టోబర్ 5వ తేదీ నుంచి మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఇకపై ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా...
బోటు ప్రమాదం: 26 మృతదేహాల లభ్యం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో మూడోరోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 26 మృతదేహాలు లభ్యమవగా, అందులో మంగళవారం ఉదయం నుంచి 18 మందిని...