Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జైళ్లలో ములాఖత్ వెంటనే జరిగేలా అనుమతిస్తూ మొదటి సంతకం చేశారు. ఈ...
వైఎస్సార్ నాకు దేవుడు, ఆ మహానేత ఆశీస్సుల కోసమే ఇడుపులపాయకు వచ్చా – మంత్రి రోజా
వైఎస్సార్ నాకు దేవుడు, ఆ మహానేత ఆశీస్సుల కోసమే ఇడుపులపాయకు వచ్చానాని తెలిపారు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈరోజు ఇడుపులపాయకు విచ్చేసిన మంత్రి రోజా వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయనకు...
ఏపీ పట్టణాభివృద్ధి శాఖామాత్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నూతన మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన...
సంగం బ్యారేజీకీ మేకపాటి గౌతమ్రెడ్డి పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న ‘సంగం’ బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో...
ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
శ్రీరామ నవమి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ఇచ్చిన మాట కోసం కష్టాలు...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, ఏప్రిల్ 22న సున్నా వడ్డీ పథకం నగదు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 7, గురువారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ చివరి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో మొత్తం 36...
ముగిసిన ప్రస్తుత కేబినెట్ ఆఖరి భేటీ.. రాజీనామా చేసిన 24 మంది ఏపీ మంత్రులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో గురువారం కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీ వంటి పలు కీలక అంశాలకు...
కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కొత్తగా ఏర్పడిన జిల్లాల కేంద్రాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటైన 13...
త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో సొంత ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే...
ఆంధప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు ముహూర్తం ఖరారయింది. ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 4, సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45...