Home Search
కందుల దుర్గేష్ - search results
If you're not happy with the results, please do another search
రాజమండ్రి రూరల్ నుంచే పోటీ
కొద్ది రోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో పొత్తుల లెక్కలు తేలక టీడీపీ, జనసేన కూటమి అభ్యర్ధులు ఇబ్బందులు పడుతున్నారు. రాజమండ్రి రూరల్ నుండి టీడీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు...
పవన్ అడ్జస్ట్మెంట్లతో అడ్జెస్ట్ అవ్వాల్సిందేనా?
కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని వినిపిస్తున్న ప్రచారానికి తాజాగా తెర పడినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకూ జనసేన పార్టీలో యాక్టివ్...
వివాదానికి తెర వెనుక ప్రయత్నాలు
ఏపీలో ఎన్నికలు దగ్గరవుతున్నకొద్దీ ..తమ కూటమి గ్రాండ్ సక్సెస్ అయి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకాన్ని టీడీపీ,జనసేన అధినేతలు పెంచుకుంటున్నారు. అయితే కేవలం 24 అసెంబ్లీ సీట్లకే జనసేన పరిమితమవడంపై చాలా చోట్ల విమర్శలు ...
రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి పోటీ
పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీతోనే ఉన్న సీనియర్ రాజకీయవేత్త గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. చివరకు పంతం నెగ్గించుకుని రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా...
రాజమండ్రి రూరల్ సీటుపై ఫైట్
రాజమండ్రి రూరల్ సీటుపై పొలిటికల్ రగడ జరుగుతోంది. రాజమండ్రి రూరల్ సీటు తనదేనంటూ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య అంటుండగా.. కాదు పవన్ కల్యాణ్ తనకు మాట ఇచ్చారని జనసేన నేత...
బుచ్చయ్య చౌదరిని బుజ్జగిస్తారా?
రాజమండ్రి రూరల్ అంటేనే టీడీపీకి కంచుకోటగా అందరూ చెప్పుకుంటారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంగా ఆవిర్భవించిన తరువాత తెలుగు దేశం పార్టీ ఒక్కసారి కూడా ఓడిపోని స్థానం ఏదైనా ఉందా అంటే.. అది ఇదే....
మంత్రి చెల్లుబోయినకు టఫ్ టాస్క్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కదనరంగంలోకి దూకేశాయి. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి 50కి పైగా అభ్యర్థులను ఖరారు చేశారు. అతి త్వరలోనే మిగిలిన స్థానాలకు...
పవన్, చంద్రబాబు భేటీ.. జనసేనకు కేటాయించబోయే స్థానాలపై చర్చ
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. అందుకోసమే ఈసారి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. వైసీపీ సర్కార్ను కూల్చేయడమే ధ్యేయంగా.....
జనసేనాని పోటీ అక్కడినుంచేనా..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. అందరి దృష్టి ఏపీపైకి వెళ్లింది. మరో నాలుగైదు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈక్రమంలో ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దూకుడు...
రాజమండ్రి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒకరికీ అభినందనలు – పవన్ కళ్యాణ్
అక్టోబర్ 2న రాజమండ్రి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒకరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. "పాలకపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా...