Home Search
ఘోరం - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్లో ఘోరం, ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది దుర్మరణం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, రూ.2 లక్షలు...
గుజరాత్లో ఘోరం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మోర్బి జిల్లాలో ఒక ఉప్పు ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ గోడ కూలిపోవడంతో బుధవారం 12 మంది కార్మికులు దుర్మరణం చెందారు. గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి) పరిధిలోని...
సకాలంలో స్పందిస్తే ఇంత ఘోరం జరిగేదా?, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై పవన్ కళ్యాణ్
విజయవాడ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మానసిక పరిపక్వత లేని యువతిపై ముగ్గురు దుర్మార్గులు అత్యాచారం చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అఘాయిత్యానికి...
ఆయన నెక్ట్స్ స్టెప్ ఏంటి?
1980వ దశకంలో వంగవీటి రంగ ఏపీ రాజకీయాల్లో ఓ సెన్సెషన్. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిరహారదీక్ష చేస్తున్న ఆయన్ను ఘోరంగా హత్య చేశారు. నాడు ఎన్టీఆర్ హయంలో టీడీపీ అధికారంలో ఉంది. రంగ...
2019 కంటే మంచి ఫలితాలు సాధిస్తుందా?
ఏపీ నాట సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన పార్టీల్లో కాంగ్రెస్ ఒకటి. టీడీపీ ఆవిర్బానికి ముందు కాంగ్రెస్ను కొట్టే పార్టీయే లేదు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్రెడ్డి సమయంలోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆయన...
వామ్మో.. ఇవేం రోడ్లురా బాబోయ్.. గుంటూరులో జంపింగ్ టూర్..!
ఎన్నికల వేడి మొదలైన తర్వాత.. గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఆరడుగులు ఉన్న పొడవాటి వ్యక్తి.. ప్రచారం చేస్తూ.. ఎక్కడ మాట్లాడినా అందులో ఒకటి మాత్రం కచ్చితంగా ఉంటోంది. ప్రచార ప్రయాణంలో ఆయన పడుతున్న...
అన్ని తప్పులు చేసినా గెలుస్తారా?
మాట తప్పను..మడమ తిప్పను అంటూ పదే పదే చెబుతూ వస్తున్న ఏపీ సీఎం జగన్కు మూడినట్టే కనిపిస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. మాయమాటలతో జనాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ చేసిన...
అభ్యర్ధి మార్పు లేదన్న రఘురామకృష్ణరాజు
ఏపీ సీఎం కల, ఇప్పుడు కల్లే అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. తాను నరసాపురం స్థానం నుంచే రాబోయే ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాజాగా రచ్చబండలో...
నైరాస్యంలో జనసేన కేడర్
పవన్ కల్యాణ్.. ఆపేరులోనే పవర్ ఉండేది. రీల్ లైఫ్లో పవర్స్టార్గా పేరుంది. ఆ ఒక్క విషయంలో తప్పా.. రియల్ లైఫ్లోనూ మంచిపేరే ఉంది. కానీ.. రాజకీయరంగంలో ఆయన వేస్తున్న అడుగులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం...
విపక్షాల “వ్యూహం”తో ఉక్కిరిబిక్కిరి
ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. టీడీపీ,జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్, కాంగ్రెస్ అధినేత్రి షర్మిలకు తోడు ఎంపీ రఘురామకృష్ణం రాజు, తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్...
ఈ సర్వేను ప్రజలు నమ్మరన్న అమర్నాథ్
ఏపీలో వైసీపీ గవర్నమెంట్ ఓడిపోతుందంటూ చెబుతోన్న ప్రశాంత్ కిషోర్ సర్వే నిజం కాదని చెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్ . ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం రాత్రి...