Home Search
పార్లమెంట్ స్థానాల - search results
If you're not happy with the results, please do another search
రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు?.. జగన్ షాకింగ్ నిర్ణయం!
2019 ఎన్నికల్లో ఊహకందని భారీ విజయాన్ని సాధించిన వైసీపీ ఈ సారి అందరి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది. నాడు వైసీపీ గెలుస్తుందని ముందే భావించినా అసెంబ్లీలో 175కు 151, లోక్సభలో 25కు...
స్థానాలు మార్చాలని చంద్రబాబుపై ఒత్తిడి
టీడీపీ ,జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా.. సీట్ల ప్రకటన అయితే వచ్చింది కానీ సీట్ల పంపకాలలో లొల్లి మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి 10...
అవసరం అయితే స్థానాలు మార్చుకుంటామన్న పవన్
కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగానూ కూడా బరిలోకి దిగుతారన్న వార్తలకు ఆయన చెక్ పెట్టేశారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయిన పవన్.. కాకినాడ...
మరో 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు దేశం పార్టీ స్పీడ్ పెంచేసింది. ఈసారి గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న టీడీపీ.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది....
ఎంపీ స్థానాల్లో పోటీపై క్లారిటీ
తెలంగాణలో పోటీచేయబోయే పార్లమెంటు స్థానాలపై… వామపక్షాలు ఓ క్లారిటీకి వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికలలో బరిలో దిగే అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో లెఫ్ట్ పార్టీలు అలర్ట్ అయ్యాయి.
వెంటనే...
విశాఖ లేదా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నారా బ్రాహ్మణి పోటీ
ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలపై కసరత్తులు ప్రారంభించాయి. వైసీపీని ఎలా అయినా గద్దె దించాలని అన్ని పార్టీలు గట్టిగా...
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నిర్ణయంపై ఆసక్తి..
శాసనసభ ఎన్నికలలో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బీఆర్ఎస్ .. లోక్ సభ ఎన్నికలలో ఎలా అయినా గెలవాలనే టార్గెట్తో బరిలో దిగడానికి రెడీ అవుతోంది. అయితే ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అధినేత...
పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్
దేశ రాజకీయాల్లో రాణించాలని మొన్నటి వరకు ఉవ్విళ్లూరారు గులాబీ బాస్ కేసీఆర్. అందుకోసమే ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. రైతులను లక్ష్యంగా చేసుకొని 'అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అనే...
పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి ఆ ముగ్గురు పోటీ..?
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందితే.. తెలంగాణలో కాంగ్రెస్, మిజోరాంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ విజయం సాధించాయి. అయితే నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలవేడి తగ్గినప్పటికీ.. తెలంగాణలో...
17 స్థానాలకు ఇంఛార్జ్లను నియమించిన కాంగ్రెస్
తెలంగాణలో మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నికల షెడ్యూల్ ముందు వరకు కూడా రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదని అంతా భావించారు. బీఆర్ఎస్కు ప్రధాన...