Home Search
ప్రజాగళం - search results
If you're not happy with the results, please do another search
ప్రజాగళంలో బాబు, పవన్ స్పీచ్ హైలెట్
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ సభలో వికసిత్ భారత్...
విమర్శలకు చెక్ పెట్టేలా బీజేపీ ట్వీట్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి మే 30న మేనిఫెస్టోను రిలీజ్ చేయడం ఆలస్యం.. అధికారపార్టీ దానిలోని లోటుపాట్లపై బూతద్ధం తీసుకుని రెడీ అయిపోయింది. ...
ఎవరి సభలు హిట్.. ఎవరి సభలు ఫట్..
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. అఽధికారం కోసం అధికారపార్టీ, తెలుగుదేశం కూటమి విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నాయి. వైనాట్ 175 అంటూ వైసీపీ ప్రచారం చేస్తుంటే.. కూటమిదే అధికారం అని...
మరి విజయం ఫిక్సా!!
తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు దోహద పడ్డాయి. కర్ణాటక స్ఫూర్తితో ఆరు...
టీడీపీలోకి త్రిబుల్ ఆర్.. ఆ ఇద్దరిలో ఎవరికో ఎసరు?
అధికార పార్టీ ఎంపీగా ఉంటూనే.. మొదటి నుంచీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న రఘురామ కృష్ణంరాజు ఎట్టకేలకు పార్టీ మారారు. పాలకొల్లులో శుక్రవారం జరిగిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు...
బీజేపీతో పొత్తుకు ముందు.. ఆ తర్వాత..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులూ మండుటెండలో మరీ ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా తమ పార్టీని గెలిపించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. తెలుగుదేశం కూటమి నుంచి...
టీడీపీ సభల్లో కానరాని జనసేన, కాషాయ కార్యకర్తలు!
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సీన్స్ గుర్తున్నాయా? కాంగ్రెస్ పార్టీ సభల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. చంద్రబాబు నేరుగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వనే లేదు. అయినా టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ కండువాలు కప్పుకోని...
ఈ ముహూర్తం ఎవరికీ కలిసి వస్తుందో!
ఇప్పటివరకు ఒకటి ఇప్పటినుంచి ఒకటి.. ఏపీలో ఎన్నికల ఫీవర్ పీక్స్కు వెళ్లింది. అటు భానుడు భగభగలు ఇటు చంద్రబాబు, జగన్ సభలతో వేడి మరింత రాజుకుంది. 'సిద్ధం' సభలతో హోరెత్తించిన జగన్.. ఈ...
“గళం’’ వినిపించారు.. బలం పెంచుకున్నారా?
పదేళ్ల కిందట సూపర్ సక్సెస్ కాంబినేషన్గా పేరొందిన నరేంద్ర మోదీ, చంద్రబాబు ద్వయం.. మరోసారి సక్సెస్ సొంతం చేసుకుంటుందా.. అంటే అవును అన్నట్లుగానే తాజా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట...
జగన్ సర్కార్పై మోదీ ఘాటు విమర్శలు
మార్చి 17న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేటలోని బొప్పూడిలో ప్రజాగళం సభ ఏర్పాటు చేస్తుందన్న దగ్గర నుంచి అందరి దృష్టీ అటే వెళ్లింది. ముఖ్యంగా ప్రధాని మోదీ ఈ సభకు హాజరవుతారనే...