Home Search
రొమ్ము క్యాన్సర్ - search results
If you're not happy with the results, please do another search
పెరుగుతోన్న అండాశయ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలివే !
ఇప్పుడు ప్రపంచమంతా క్యాన్సర్ (cancer) బారిన పడుతున్న మహిళల సంఖ్య పెరిగిపోతోందని నివేదికలు చెబుతున్నాయి. హెరిడిటరీతో పాటు జీవనశైలి, ఆహారపుటలవాట్లు కారణంగా మహిళల్లో రకరకాల క్యాన్సర్లు (Various cancers) పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు....
నేడు ‘ప్రపంచ క్యాన్సర్ డే’.. మహమ్మారిపై పోరులో అవగాహన ముఖ్యం
ఈ రోజు 'ప్రపంచ క్యాన్సర్ డే'. ప్రతి యేటా ఫిబ్రవరి 4వ తేదీన దీనిని జరుపుకుంటారు. క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన పెంచడం, నివారించటం, సరైన సమయంలో గుర్తించడం, చికిత్స విధానాన్ని తెలుసుకోవడం.....
మంచి నీళ్లను కాదు.. రోగాలను కొని తెచ్చుకుంటున్నారట..
ఇప్పుడు ఎవరింట్లో చూసినా టిన్స్లో మినరల్ వాటర్ కొనుక్కునే తాగుతున్నారు. ఒకప్పటిలా నల్లా నీళ్లు తాగే రోజులు పోయాయి. చివరకు పల్లెటూరిలో కూడా వాటర్ బాటిల్స్ కొనుక్కునే తాగుతున్న సీన్లే కనిపిస్తున్నాయి. ట్యాప్...
ఆరోగ్య మహిళకు విశేష ఆదరణ, మూడు మంగళవారాల్లో 19 వేల మందికిపైగా స్క్రీనింగ్
రాష్ట్రంలోని మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి మంగళవారం మహిళలకు మాత్రమే వైద్య పరీక్షలు జరిపేందుకు...
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్బంగా మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేటి నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 100 ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం...
మార్చి 8 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్బంగా మరో నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. మార్చి 8 నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 'ఆరోగ్య మహిళ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య మహిళ...
బంగాళాదుంపలు ఆరోగ్యానికి హానికరమట
చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఇష్టం తినే కూర ఆలుగడ్డ. రుచితో పాటు ఈజీగా అయిపోయే కర్రీ కాబట్టి చాలామంది బంగాళాదుంపల కూర చేయడానికి ఇష్టపడతారు. దీనికితోడు ఆలూ సమోస, ఆలూ...
ఏపీలో ప్రతి ఇంటికీ ఏఎన్ఎంలు, హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 28, సోమవారం నుంచి మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించి ఇంటి వద్దనే ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమంలో...