Home Search
వైఎస్పార్సీపీ - search results
If you're not happy with the results, please do another search
విజయ పవనాలు టీడీపీ వైపు వీస్తున్నాయా?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు స్థానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన పూతలపట్టులో ఈ సారి రసవత్తర పోరు జరగనుంది. టీడీపీ, వైఎస్పార్సీపీల నుంచి పోటీ చేస్తున్న...
ఈసారి కూడా వైసీపీదే విజయమా?
కర్నూల్ జిల్లా గుంతకల్లులో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. తెలుగు దేశం పార్టీ తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం పోటీ చేస్తుండగా.. వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఎన్నికల బరిలో ఉండటంతో...
మారిన పొలిటికల్ సీన్తో వైసీపీలో గుబులు
ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ నేతలంతా ప్రచార పర్వంలో బిజీ అయిపోయారు . ఒక విధంగా చెప్పాలంటే ప్రచారంలో సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే కూడా టీడీపీ అధినేత చంద్రబాబు...
జనసేనానికి రూట్ క్లియర్ అయినట్టేనా?
మరికొద్ది రోజుల్లో రాబోతున్న ఏపీ ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలది ఒక లెక్క.. పిఠాపురం నియోజకవర్గానిది ఇంకో లెక్క అన్నట్లుగా ఉంది ఏపీలోని పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి...
ఇద్దరు సీనియర్ల మధ్య పోరు
ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట బరిలో ప్రస్తుతం జరుగుతున్న ఇద్దరు వారసుల మధ్య పోరు పొలిటికల్ హీటును పెంచేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వరుసగా రెండుసార్లు...
ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రకాశం జిల్లాలోని దర్శిపైనే అందరి చూపు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను వైఎస్సార్సీపీ అధిష్టానం పక్కన పెట్టడంతో... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి ఈ...
విజయభాస్కర్ రెడ్డి పార్టీ మార్పు వెనుక కీలక నేత
ఏపీ రాజకీయాలు పూటపూటకి హీటెక్కిపోతున్నాయి. జిల్లాలు, నియోజకవర్గాలలో అసంతృప్తులు, బుజ్జగింపులు, పార్టీలు మారడాలతో ఏపీ రాజకీయాలలో మంటలు రేగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో...
ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు?
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ గెలుపోటముల లెక్కలు ఎక్కువ అవుతున్నాయి. ఏ జిల్లా ఎవరికి పట్టం కడుతుంది? ఏ ప్రాంతం ఎవరిని అక్కున చేర్చుకుంటుందనే విషయాన్ని తేల్చడానికి పొలిటికల్ సర్వేలు పోటీ పడుతున్నాయి....
అనకాపల్లి అభ్యర్దుల పైనే అందరి చూపు?
ఏపీలో 3 పార్టీల ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన అభ్యర్దుల పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వైఎస్పార్సీపీ ఇప్పటికే అభ్యర్దులను ఖరారు చేసినా కూడా అనకాపల్లి ఎంపీ స్థానాన్ని మాత్రం ఖరారు...
ప్రజాగళంలో బాబు, పవన్ స్పీచ్ హైలెట్
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ సభలో వికసిత్ భారత్...