టి-సాట్ యాప్ 10 లక్షల డౌన్లోడ్ లు, అభినందించిన మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల బోధనలో కీలకపాత్ర పోషిస్తున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు మరో మైలు రాయిని దాటాయి. అనతి కాలంలోనే టి-సాట్ యాప్ 10 లక్షల (వన్ మిలియన్) డౌన్లోడ్...
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పోతుల సునీత
ఏపీలో టీడీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత బుధవారం నాడు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె ఏపీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్...
తెలంగాణ ఎడ్సెట్-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిఎస్ ఎడ్సెట్-2020 ప్రవేశ పరీక్షను అక్టోబర్ 1, 3 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా టిఎస్ ఎడ్సెట్ ఫలితాలు బుధవారం నాడు విడుదల...
దేశంలో 24 గంటల్లో 43893 కరోనా కేసులు, 508 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజుకి 50 వేల కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 43,893 కేసులు, 508 మరణాలు...
బీహార్ లో కొనసాగుతున్న తొలిదశ పోలింగ్
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నేడు తొలిదశ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 16 జిల్లాలలోని 71 అసెంబ్లీ స్థానాలలో బుధవారం నాడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలిదశలో సుమారు 2.14 కోట్ల మంది...
ఏపీలో స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ భేటీ, భేటీకి వైస్సార్సీపీ దూరం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ...
తెలంగాణలో కొత్తగా 1481 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1481 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,34,152 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
నవంబర్ 30 వరకు అన్లాక్ 5.0 మార్గదర్శకాలే కొనసాగింపు
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 న అన్లాక్ 5.0 మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అన్లాక్ 5.0 మార్గదర్శకాలనే మరో నెల రోజులు పొడిగిస్తూ, నవంబర్ 30 వ తేదీ వరకు...
ఏపీలో మరో 2901 కరోనా కేసులు, 19 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 27, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,11,825 కు, మరణాల సంఖ్య 6625 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు: టెస్టులు, వన్డేలు, టీ20 లకు ఎంపికైంది వీళ్ళే…
నవంబర్ 27, 2020 నుంచి జనవరి 19, 2021 వరకు జరగబోతే ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత జట్టు 4 టెస్టులు,...
ఆంధప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై జనవరి 26 న ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టులోనే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై...
Oh Womaniya: యాంకర్ లాస్యతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇటీవల “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో ప్రారంభించారు. పలు రంగాల్లోని ప్రముఖ మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ...
24 గంటల్లో 5363 కరోనా కేసులు, 115 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇటీవల పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 27, మంగళవారం నాడు కూడా కొత్తగా 5363 పాజిటివ్ కేసులు, 115...
నవంబర్ 30 దాకా కంటైన్మెంట్ జోన్స్ లో లాక్డౌన్ పొడిగింపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ జోన్లలో నవంబర్ 30 వరకు లాక్డౌన్ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి మంగళవారం నాడు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలను...
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు సంస్థలు భారీ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఆ కంపెనీల ప్రతినిధులు ప్రగతి భవన్...
కేంద్రమంత్రి రామ్దాస్ అత్వాలే కి కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా సోకింది. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ...
వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత సాయం, రైతుల ఖాతాల్లోకి రూ.1114.87 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకానికి సంబంధించి రెండో విడత సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్...
అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభం, దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది: సీఎస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించాలని రెవెన్యూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
స్నేహం ఎందుకు చేస్తాం? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “స్నేహం” అనే అంశం గురించి వివరించారు. స్నేహం ఎందుకు చేస్తారు, అసలు ఒక మనిషికి ఎంతమంది స్నేహితులు ఉండాలి, సినిమా సహా పలు...
గ్రామ, వార్డు సచివాలయాల పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే....






















































