తెలంగాణలో లక్ష 45 వేలు దాటిన కరోనా కేసులు, 906 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్ష 45 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2392 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 7, సోమవారం రాత్రి...

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా పార్థ‌సార‌థి నియామ‌కం

0
తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీ.పార్థ‌సార‌థి నియమితులయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయగా, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఎన్నికల కమిషనర్...

జీహెఛ్ఎంసీ‌ ఎన్నికల్లో గెలుపు మనదే, దుబ్బాకలోనూ ఘనవిజయం సాధిస్తాం

0
తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్ 7, సోమవారం సాయంత్రం టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కీలక‌ ప్రసంగం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ వర్షాకాల...

అపార్ధాలు ఎందుకు వస్తాయి, వాటిని పరిష్కరించుకోవడం ఎలా? : యండమూరి

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో అపార్ధాలు ఎందుకు వస్తాయి?, వాటిని పరిష్కరించుకోవడం ఎలా అనే అంశం గురించి వివరించారు. అపార్ధాలు రెండు రకాలుగా వస్తాయని చెప్పారు. అవతలి వైపు...

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు, కొత్త రెవెన్యూ బిల్లుతో పాటుగా పలు బిల్లులకు ఆమోదం

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సెప్టెంబర్ 7, సోమవారం రాత్రి ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు, బిల్లులపై చర్చించి కీలక నిర్ణయాలు...

సుశాంత్ సింగ్ కేసులో కీలక మలుపు, నటి రియా చక్రవర్తి అరెస్ట్

0
బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఓవైపు సీబీఐ కీలక దర్యాప్తు జరుపుతుండగా, మరోవైపు ఈ కేసులో డ్రగ్స్‌ కోణంపై నార్కొటిక్స్‌ కంట్రోల్‌బ్యూరో (ఎన్‌సీబీ) కూడా దర్యాప్తు జరుపుతుంది. అందులో...

9 అంబులెన్స్ వాహ‌నాలను ప్రారంభించిన మంత్రి కేటిఆర్

0
తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మలు, పుర‌పాల‌క‌ శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపులో భాగంగా రాష్ట్ర మంత్రులు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు అంబులెన్స్ వాహ‌నాలు అందించేందుకు...

జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల పీఎం మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం

0
ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి మంగళవారం తెల్లవారుజామున గుంటూరులో గుండెపోటుతో మరణించారు. జయప్రకాశ్‌రెడ్డి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కె.చంద్రశేఖర్ రావు, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు...

కరోనాతో ఒకేరోజు 423 మంది మృతి, మరో 16,429 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7, సోమవారం నాడు కొత్తగా...

తెలంగాణలో కొత్తగా 2392 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2392 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2392 కేసులతో కలిపి సెప్టెంబర్ 7, సోమవారం రాత్రి...

ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత

0
ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన బాత్‌రూమ్‌లో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు....

రూ.1863 కోట్ల వ్యయంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, సంపూర్ణ పోషణ పథకాలు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 7, సోమవారం నాడు తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్ఆర్‌ సంపూర్ణ పోషణ పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలతో...

రికార్డ్ స్థాయిలో ఒకేరోజు 90,802 కరోనా పాజిటివ్ కేసులు, 1016 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత రెండ్రోజులుగా ఒకేరోజు వ్యవధిలో 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల్లో...

ఏపీలో కొత్తగా 8368 కరోనా పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. కొత్తగా 8368 కరోనా పాజిటివ్ కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...

దేశం ఆకాంక్షలను నెరవేర్చడానికి విద్యావిధానం, విద్యావ్యవస్థ ముఖ్యమైన సాధనాలు – పీఎం మోదీ

0
నూతన విద్యావిధానం-2020పై సోమవారం నిర్వహించిన గవర్నర్ల సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటుగా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర...

హీరో ప్రిన్స్ చెప్పిన హోమ్ వర్కౌట్స్ వివరాలు

0
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన "The Prince Way" యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా వివరాలను...

రేపటి నుంచి తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లు బంద్‌, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేత

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుండి అన్నిరకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ ‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చలానాలు చెల్లించిన వారందరికీ ఈ...

ఏపీ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సులు

0
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై ఇటీవల ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారుల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి...

అన్‌లాక్‌-4 : ఏపీలో సినిమా థియేటర్స్ పై నిషేధం కొనసాగింపు

0
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను అమలు చేయాలని...

ఆ ఐదు రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత: కేసుల్లో 60 శాతం, యాక్టీవ్ కేసుల్లో 62...

0
దేశంలో సెప్టెంబర్ 7, సోమవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,04,613 కు, మరణాల సంఖ్య 71,642 కు చేరుకుంది. ఇక కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి...