తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న లక్ష 15 వేలకు పైగా బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 8 నాటికీ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,15,072 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే 2485 మంది డిశ్చార్జ్ అయినట్టు...
సెప్టెంబర్ 21 నుంచి స్కూళ్ళు, కాలేజీలకు 9 నుండి 12 తరగతుల విద్యార్థులు, మార్గదర్శకాలు...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్లాక్-4 మార్గదర్శకాలలో సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, విద్యా సంస్థలు, మరియు కోచింగ్ సంస్థలు తెరవడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 21...
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లులోని ముఖ్యాంశాలు
ఈ రోజు తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టిన బిల్లుల్లో భూమిపై హక్కులు, పాస్పుస్తకాల చట్టం-2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం-2020 ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల భూములకు...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పార్థసారథి పదవీ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి సెప్టెంబర్ 9, బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. తొలుత కార్యాలయం లో సాంప్రదాయ...
రికార్డ్ స్థాయిలో ఒకేరోజు 74,894 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 89706 పాజిటివ్ కేసులు నమోదవగా, 1115 మంది మరణించారు....
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేతపై స్టే
ముంబయిలోని బాంద్రాలో గల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు బుధవారం నాడు కూల్చివేశారు. చట్ట విరుద్ధంగా, నిబంధనలు పాటించకుండా ఈ కార్యాలయాన్ని నిర్మించడంతోనే కొంత భాగాన్ని...
కొత్త రెవెన్యూ చట్టం: తహసీల్దార్లే జాయింట్ రిజిస్టార్లు, ధరణి పోర్టల్లో అన్ని వివరాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొత్త రెవెన్యూ బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లులను ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తరతరాలుగా ప్రజల అనుభవిస్తున్న బాధలను...
ఒకేరోజులో 20131 కరోనా పాజిటివ్ కేసులు, 380 మరణాలు నమోదు
కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజిటివ్ కేసుల...
తెలంగాణలో ప్రారంభమైన ఎంసెట్ పరీక్ష, కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్-2020 పరీక్షను సెప్టెంబరు 9,10,11,14 తేదీల్లో నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9, బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్...
నేడే సభలోకి కొత్త రెవెన్యూ చట్టం, మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. ప్రశ్నోత్తరాలలో భాగంగా ఆరు ప్రశ్నలకు మాత్రమే అవకాశం కల్పించారు. అనంతరం అరగంట పాటు...
తెలంగాణలో మరో 2479 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2479 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 8, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,47,642 కి చేరినట్టు...
ఏపీలో అక్టోబర్ 5 నుంచి పాఠశాలలు ఓపెన్?
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అన్లాక్-4 మార్గదర్శకాల్లో సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు తెరవడంపై నిషేధం విధించింది. అన్లాక్-5...
దేశంలో 5 కోట్లు దాటిన కరోనా పరీక్షలు, గత 24 గంటల్లో 10 లక్షలకు...
దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో ఇటీవల పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచిన సంగతి తెలిసిందే. కరోనా పరీక్షల్లో భారత్ మరో కీలక మైలురాయి దాటింది. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా...
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం
తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీర్మానం...
బెంగళూరులోని అతిపెద్ద కోవిడ్ సెంటర్ మూసివేయాలని నిర్ణయం
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు చికిత్స అందించేందుకు బెంగళూరు నగరంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద 10 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే....
సింగర్ అనుదీప్ దేవరకొండ పాడిన “ద హెయిర్ ఫాల్ సాంగ్”
టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అనుదీప్ దేవరకొండ తన యూట్యూబ్ ఛానల్ "Anudeep Dev" ద్వారా తను పాడిన పాటలు, లైవ్ పెర్ఫార్మెన్స్ వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా అనుదీప్ పాడి, నటించిన "ద...
ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ అక్టోబర్ 2న ప్రారంభించబోతున్నాం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 8, మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ...
ఏపీలో 4500 దాటిన కరోనా మరణాలు, ఒకేరోజు 73 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10601 పాజిటివ్ కేసులు, 73 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 8, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
రికార్డ్ స్థాయిలో ఒకేరోజు 73,521 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 75809 కేసులు,1133 మరణాలు నమోదయ్యాయి. సెప్టెంబర్ 8, మంగళవారం...
తెలంగాణలో లక్ష 45 వేలు దాటిన కరోనా కేసులు, 906 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్ష 45 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2392 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 7, సోమవారం రాత్రి...




















































