రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుండటంతో ప్రధానమంత్రి...
నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు పిటిషన్లపై విచారణ వాయిదా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవోలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు, అందుకు జారీ చేసిన...
భారత్ లో 9000కు పైగా కరోనా కేసులు, 308 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విస్తరిస్తుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 13, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
ఏపీలో 16 కోట్ల మాస్కులు పంపిణీకి సీఎం జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ...
తెలంగాణలో 531, ఏపీలో 432 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 12, ఆదివారం నాడు కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య...
లాక్డౌన్ పొడిగింపుపై ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ను ఏప్రిల్ 30 వ తేదీ వరకు పొడిగిస్తునట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపుపై...
లాక్డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుంది. అయితే ఈ లాక్డౌన్...
లాక్డౌన్ ను మరో 2 వారాలు పొడిగించండి – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్ డౌన్ ను మరో 2 వారాలు కొనసాగించాలని, లాక్ డౌన్ సమయంలో అటు రైతులు నష్టపోకుండా, ఇటు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలగకుండా...
ఆసాంతం ఆకట్టుకునే “స్ట్రీట్ మ్యాజిక్” సిరీస్
యువ ఇంద్రజాలికుడు రాహుల్ "స్ట్రీట్ మ్యాజిక్" పేరుతో హైదరాబాద్ నగరంలో ప్రదర్శించిన పలు ఉత్తమ మ్యాజిక్ షో లను హైదరాబాద్ యూట్యూబ్ ఛానెల్లో అందిస్తున్నారు. సాధారణంగా మ్యాజిక్ అనేది చిన్నపిల్లల నుండి పెద్దవారి...
రాష్ట్రాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు వివరాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 11, శనివారం ఉదయం 8 గంటల వరకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం...
ఏపీలో 402కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 402 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి నుంచి ఏప్రిల్ 11, శనివారం ఉదయం...
కరోనా లక్షణాలతో వస్తే ఆర్ఎంపీలు వైద్యం చేయొద్దు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి 7 గంటల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన...
లాక్డౌన్ పొడిగింపుపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమీక్ష
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్...
అమెరికాలో కరోనా వలన 24 గంటల్లో 2,100 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో విలవిలలాడుతోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, మిచిగాన్ రాష్ట్రాల్లో కరోనా ప్రభావం...
లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి -సీఎం కేసీఆర్
కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ప్రగతి భవన్...
ఏపీలో 13 జిల్లాల్లో 133 రెడ్ జోన్లు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి 7 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనగ రాజ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 11, శనివారం నాడు విజయవాడలో...
మే 1 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో...
ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్కుమార్ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 10, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో...
మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుండటంతో ప్రధానమంత్రి...






















































