ఇంగ్లీష్ మీడియం అమలు ఉత్తర్వులను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు రాష్ట్రంలోని...

ఏప్రిల్‌ 17 నాటికి గోవా గ్రీన్‌జోన్‌గా మారే అవకాశం

0
గత 11 రోజులగా గోవాలో కొత్తగా కోవిడ్ -19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని, ఇకపై కొత్త కరోనా కేసులు రాకపోతే ఏప్రిల్‌ 17 నాటికి గోవా గ్రీన్‌జోన్‌గా మారే...

ఏపీలో 500 దాటినా కరోనా పాజిటివ్ కేసులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 502 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 14, మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఏప్రిల్ 15,...

ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు నిలిపివేసిన ట్రంప్‌

0
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు నిలిపివేస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటించిన విధంగానే తమ దేశం తరఫున డబ్ల్యూహెచ్‌ఓకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్...

లాక్‌డౌన్ పొడిగింపు – కొత్త రూల్స్ ఇవే…

0
కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ...

బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్ద వలసకూలీల ఆందోళన

0
ఏప్రిల్ 14, మంగళవారం నాడు వేల సంఖ్యలో వలస కూలీలు ముంబై లోని బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. లాక్‌డౌన్‌ కారణంగా పనుల్లేక, డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నామని, తిరిగి తమ...

ఏపీలో ఇప్పటిదాకా 10,505 మందికి కరోనా పరీక్షలు పూర్తి

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 10,505 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 10,032 మందికి కరోనా నెగిటివ్‌ గా నిర్ధారణ కాగా, 473 మందికి...

కరోనా నివారణ చర్యలపై మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ సమీక్ష

0
రాష్ట్రంలో కరోన వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కంటైన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు మరియు ఈటల రాజేందర్ అధికారులకు సూచించారు. ఏప్రిల్...

ఏపీలో సప్తగిరి ఛానల్ లో ‘విద్యామృతం’ పేరుతో 10వ తరగతి పాఠాలు

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో 10వ తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ...

మే 3 వరకు విమాన, రైళ్లు సేవలు రద్దు చేస్తూ నిర్ణయం

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ నియమ‌ నిబంధనలకు...

చిరాకు నుంచి బయటపడడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘చిరాకు నుంచి బయటపడడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. చిరాకు వేరు, కోపం వేరని చెప్పారు. చిరాకు పడే సందర్భాల్లో మనమీద...

ఏప్రిల్‌ 20 తర్వాత లాక్‌డౌన్ లో షరతులతో కూడిన అనుమతులు

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఈ రోజు జాతినుద్దేశించి...

తెలంగాణలో నేడు 74 లక్షలకుపైగా బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ

0
కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ సమయంలో తెల్ల రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 12 కేజీల రేషన్ బియ్యం ఉచితంగా...

దేశంలో 10,000 దాటిన కరోనా కేసులు, 339 మరణాలు నమోదు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 14, మంగళవారం ఉదయానికి దేశంలో...

కరోనాపై పోరుకు పీఎం మోదీ చెప్పిన ఏడు సూత్రాలివే…

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన...

తెలంగాణలో ఒక్కరోజే 61 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 13, సోమవారం నాడు ఒక్కరోజే కొత్తగా 61 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు – ప్రధాని మోదీ

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్‌డౌన్ ను‌ పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన...

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి – ఏపీ ఎస్‌ఈసీ జస్టిస్‌ కనగరాజ్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎలక్షన్ కమిషనర్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ఏప్రిల్ 11 న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన రాష్ట్ర...

కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీకి మరో లేఖ రాసిన సోనియా గాంధీ

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా ప్రభావం చూపుతుంది. దేశంలో ఇప్పటికే 9352 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 324 మంది మరణించారు. కరోనా నియంత్రణ చర్యల్లో...

కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చేవరకూ‌ ముప్పు ఉండే అవకాశం – ప్రపంచ ఆరోగ్య సంస్థ

0
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) పలు దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కరోనా వ్యాప్తి చెందిన అన్ని దేశాల్లో కలిపి 1.8 మిలియన్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 113,000 మందికి...