ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో కొంతమంది పదోన్నతి‌ పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు మార్చ్ 6, శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...

‘ఎస్ బ్యాంక్’ పై ఏప్రిల్‌ 3 దాకా మారటోరియం విధించిన ఆర్‌బీఐ

0
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్చ్ 5, గురువారం నాడు 'ఎస్ బ్యాంక్' పై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. నిర్వహణ లోపాలు, మొండిబాకీలు, నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటునందువలనే ప్రైవేట్‌ రంగ...

కడపలో భారీ పెట్టుబడితో మరో స్టీల్ ప్లాంట్ కు ప్రతిపాదనలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమ స్థాపన దిశగా కసరత్తు మొదలైంది. స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘ఐఎంఆర్‌ ఏజీ’ కంపెనీ కడప జిల్లాలోని జమ్మలమడుగులో భారీ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు తగిన ప్రతిపాదనలతో...

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

0
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు (మార్చ్ 6, శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమయిన వెంటనే అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ కు...

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

0
నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చ్ 5, గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మార్చ్ 12న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. పార్టీ...

తమిళనాడుకు తాగునీరివ్వడానికి సీఎం కేసీఆర్ సూత్రప్రాయ అంగీకారం

0
తమిళనాడు రాష్ట్రానికి తాగునీరివ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూత్రప్రాయంగా అంగీకరించారు. మార్చ్ 5, గురువారం నాడు ప్రగతిభవన్ లో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి, డి. జయకుమార్, పబ్లిక్ వర్క్...

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ వద్ద కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

0
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చ్ 5, గురువారం నాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని...

నాకు న్యాయం జరగాలి, కేసు విత్‌డ్రా చేసుకోను – రాహుల్‌ సిప్లిగంజ్‌

0
బిగ్‌బాస్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై మార్చ్ 4, బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ పబ్బులో దాడి జరిగింది. పబ్బులో కొంతమంది యువకులు రాహుల్ తలపై బీరుసీసాలతో కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు....

కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0
కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు: దగ్గు, ముక్కు కారుతూనే ఉండడం జ్వరం, తలనొప్పి న్యుమోనియా, శ్వాస ఆడకపోవడం వాంతులు, డయేరియా వ్యాధి తీవ్రత పెరిగితే తీవ్రమైన న్యుమోనియా,...

నిర్భయ దోషులకు మార్చ్ 20న ఉరిశిక్ష అమలు

0
2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు మార్చ్ 5, గురువారం నాడు మరోసారి డెత్ వారెంట్లు జారీ చేసింది....

పది బ్యాంక్‌ లు నాలుగుగా విలీనం, ఏప్రిల్ 1 నుంచి సేవలు మొదలు

0
పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు ప్రధానబ్యాంకులుగా మారుస్తూ గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పది బ్యాంక్‌లను నాలుగు బ్యాంక్‌లుగా కుదించిన విలీన ప్రక్రియ ఏప్రిల్ 1,...

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌: ఫైనల్ కి చేరిన భారత్

0
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వస్తున్నా భారత్ జట్టు ప్రపంచకప్ లో తొలిసారిగా ఫైనల్ కు చేరుకుంది. కెప్టెన్...

‘మా’ తాత్కాలిక అధ్యక్షుడిగా నటుడు బెనర్జీ నియామకం

0
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) తాత్కాలిక అధ్యక్షుడిగా మార్చ్ 4, బుధవారం నాడు ప్రముఖ నటుడు బెనర్జీ నియమితులయ్యారు. ప్రస్తుతం 'మా' అధ్యక్షుడైన సీనియర్ నటుడు నరేశ్‌ 41 రోజులపాటు సెలవు పెట్టిన...

బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష

0
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలపై...

ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

0
ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా సునీల్ జోషి నియామకం

0
భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌ గా ఎమ్మెస్కే ప్రసాద్‌ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ఎంపిక చేసే సెలక్షన్‌...

జీఐఎస్ఏటీ-1 ఉపగ్రహ ప్రయోగం వాయిదా- ఇస్రో

0
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మార్చ్ 5, 2020న చేపట్టదలచిన జీఐఎస్ఏటీ-1 ఉపగ్రహ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. సాంకేతిక కారణాల వలనే ఈ ప్రయోగాన్ని వాయిదా వేస్తునట్లుగా ఇస్రో తెలిపింది....

గవర్నర్ తమిళిసై తో సీఎం కేసీఆర్ భేటీ

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చ్ 4, బుధవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మార్చ్ 6వ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ...

సెట్విన్‌ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన – మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

0
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మార్చ్ 4, బుధవారం నాడు సెట్విన్ సంస్థ నూతనంగా రూపొందించిన కోర్సుల బ్రోచర్ ను తన అధికార నివాసంలో...

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మార్చ్ 4, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ కీలక అంశాలపై...