ఎన్పీఆర్పై ట్వీట్ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్చ్ 3, మంగళవారం నాడు ఎన్పీఆర్ అంశంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి కీలక ట్వీట్ చేశారు. " జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్)లో ప్రతిపాదించిన...
ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్? … స్పందించిన గంగూలీ
చైనా దేశాన్ని ప్రస్తుతం తీవ్ర స్థాయిలో వణికిస్తున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదవ్వడంతో, వైరస్...
లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ జరపాలని...
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉదయం సమన్వయ సమావేశం నిర్వహించింది. వైద్య, ఆరోగ్య, పురపాలక,...
ఆపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చరిత్ర
బిజినెస్ మాగ్నెట్, ఇండస్ట్రియల్ డిజైనర్, ఇన్వెస్టర్ మరియు మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు....
ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంతో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్...
మార్చ్ లోనే ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను మార్చ్ 2, సోమవారం నాడు హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుకు...
క్రేన్ ప్రమాద ఘటనపై పోలీసుల ఎదుట హాజరైన కమల్ హాసన్
శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు కమల్హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 సినిమా సెట్స్లో ఫిబ్రవరి 19న జరిగిన ఘోర ప్రమాదంలో కృష్ణ (అసిస్టెంట్ డైరెక్టర్), చంద్రన్ (ఆర్ట్ అసిస్టెంట్), మధు (ప్రొడక్షన్ అసిస్టెంట్)...
సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోడీ మార్చ్ 2, సోమవారం నాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆదివారం నుంచి ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్,...
హైదరాబాద్లో ‘మొబైల్ అన్నపూర్ణ’ భోజన పథకం ప్రారంభం
హైదరాబాద్ నగరంలో రూ.5కే అన్నపూర్ణ భోజనం పథకం ప్రారంభించి మార్చ్ 2, సోమవారం నాటికీ ఆరేళ్లు పూర్తైన సందర్భంగా అమీర్పేటలో ఆరేళ్ల వేడుకలను ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర పశుసంవర్థక, ఫిషరిస్,...
భారత్తో వన్డే సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు ఎంపిక
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న...
కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం – ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఉన్నతాధికారులు, పలు ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చ్ 2, సోమవారం సాయంత్రం అత్యవసర...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్ ‘ ఫస్ట్ లుక్ విడుదల
జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హిందీ, తమిళ్ భాషల్లో ఘనవిజయం సాధించిన పింక్ చిత్రం రీమేక్ తెలుగులో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ కు...
తెలంగాణ, ఢిల్లీలలో కరోనా కేసులు నమోదు
చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కోవిడ్-2019 (కరోనా వైరస్) ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ భారత్లోనూ వెలుగు చూసింది. కరోనా వైరస్ లక్షణాలతో దేశంలో...
సినిమా కథల్లో క్రైసిస్ ప్రాధాన్యత ఏంటి?
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
నిర్భయ దోషులకు రేపే ఉరి శిక్ష అమలు, స్టేకు నిరాకరించిన ఢిల్లీ కోర్టు
2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చి 3, 2020వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. డెత్ వారెంట్లపై స్టే...
రైతుల రుణమాఫీ పక్రియ త్వరలోనే చేపడతాం – మంత్రి కేటీఆర్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్చ్ 2, సోమవారం నాడు తెలంగాణ భవన్ లో కొత్తగా ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లతో...
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్ ఫొటోలపై స్పందించిన ఇవాంక
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఇవాంక తాజ్ మహల్ ను సందర్శించి,...
ఏపీ సీఎం సలహాదారుగా సుభాష్ చంద్ర గార్గ్ నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్ నియమించబడ్డారు. ఈ మేరకు సుభాష్ చంద్ర గార్గ్కు కేబినెట్ హోదా కల్పిస్తూ, ఆ పదవిలో రెండేళ్ల...
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అయితే లోక్సభ సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళననకు దిగటంతో మధ్యాహ్నం 2 గంటలకు వరకు సభను వాయిదా...






















































