తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు రోజులుగా మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారం జనవరి 20, సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. గడువు...
రాజధాని రైతుల ఆందోళన, సచివాలయం దగ్గర ఉద్రిక్తత
పరిపాలనా వికేంద్రీకరణ దృష్ట్యా మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదం తెలుపడం, అనంతరం పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు...
హైదరాబాద్కు అరుదైన గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్) నగరాల జాబితాలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు....
హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 20, సోమవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. హైపవర్ కమిటీ నివేదిక, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, ఇతర అంశాలపై ఈ భేటీలో...
మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం, 2-1 తో సిరీస్ కైవసం
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1 తో భారత్ కైవసం చేసుకుంది. జనవరి 19, ఆదివారం నాడు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు...
భార్యాభర్తలు ఎలా ఉండాలి? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘భార్యాభర్తలు ఎలా ఉండాలి?’ అనే అంశం గురించి వివరించారు. దాంపత్య జీవితంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు....
నేడు టీడీపీ శాసనసభాపక్షం భేటీ
మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయంలో జనవరి 19, ఆదివారం ఉదయం 10.30 గంటలకు టీడీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. జనవరి 20 నుంచి మూడు రోజుల పాటు ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు...
నేడే పల్స్పోలియో కార్యక్రమం
జనవరి 19, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని...
ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్
ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే విరసం కార్యదర్శిగా ప్రొఫెసర్ కాశీం ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ రోజు ఉదయం 5 గంటల...
సూపర్ స్టార్ మహేష్ బాబును ఇంటర్వ్యూ చేసిన ఆద్య, సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న విడుదలై సంచలన విజయం సాధించిన...
షిర్డీ ఆలయాన్ని మూసివేయడం లేదు – సంస్థాన్ ట్రస్ట్
'సాయిబాబా జన్మభూమి'పై తాజాగా వివాదం నెలకొన్న నేపథ్యంలో జనవరి 19, ఆదివారం నుంచి షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. షిర్డీలో సాయిబాబా ఆలయాన్ని మూసివేయడం లేదని, ఆలయంలో భక్తుల...
ఏపీలో పలువురు మున్సిపల్ ఉన్నతాధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు మున్సిపల్ ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు జనవరి 17, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లో ఆర్ఎండీఏగా...
గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జనవరి 17, శుక్రవారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి...
త్వరలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశాలు
జనవరి చివరి వారం నుంచి కార్యకర్తలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 17, శుక్రవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు...
సీబీఐ జాయింట్ డైరెక్టర్గా మనోజ్ శశిధర్
గుజరాత్ కేడర్ సీనియర్ ఐపిఎస్ అధికారి మనోజ్ శశిధర్ ను దేశ ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరెక్టర్గా నియమించారు. ఈ మేరకు జనవరి...
ఎన్టీఆర్ అమర జ్యోతి ర్యాలీ ప్రారంభం
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 24వ వర్ధంతి సందర్భంగా బేగంపేటలోని రసూల్పురా కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి...
రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా జనవరి 17, శుక్రవారం నాడు రాజ్కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 36 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ముందుగా...
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ...
రేపే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 18, శనివారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్...





















































