తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు

0
తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు రోజులుగా మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారం జనవరి 20, సోమవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. గడువు...

రాజధాని రైతుల ఆందోళన, సచివాలయం దగ్గర ఉద్రిక్తత

0
పరిపాలనా వికేంద్రీకరణ దృష్ట్యా మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా హైపవర్‌ కమిటీ ఇచ్చిన నివేదికకు రాష్ట్రమంత్రివర్గం ఆమోదం తెలుపడం, అనంతరం పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు...

హైదరాబాద్‌కు అరుదైన గుర్తింపు

0
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్‌) నగరాల జాబితాలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

0
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు....

హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 20, సోమవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. హైపవర్ కమిటీ నివేదిక, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, ఇతర అంశాలపై ఈ భేటీలో...

మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం, 2-1 తో సిరీస్ కైవసం

0
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తో భారత్ కైవసం చేసుకుంది. జనవరి 19, ఆదివారం నాడు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు...

భార్యాభర్తలు ఎలా ఉండాలి? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘భార్యాభర్తలు ఎలా ఉండాలి?’ అనే అంశం గురించి వివరించారు. దాంపత్య జీవితంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు....

నేడు టీడీపీ శాసనసభాపక్షం భేటీ

0
మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయంలో జనవరి 19, ఆదివారం ఉదయం 10.30 గంటలకు టీడీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. జనవరి 20 నుంచి మూడు రోజుల పాటు ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు...

నేడే పల్స్‌పోలియో కార్యక్రమం

0
జనవరి 19, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని...

ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్

0
ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే విరసం కార్యదర్శిగా ప్రొఫెసర్ కాశీం ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఈ రోజు ఉదయం 5 గంటల...

సూపర్ స్టార్ మహేష్ బాబును ఇంటర్వ్యూ చేసిన ఆద్య, సితార

0
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న విడుదలై సంచలన విజయం సాధించిన...

షిర్డీ ఆలయాన్ని మూసివేయడం లేదు – సంస్థాన్‌ ట్రస్ట్‌

0
'సాయిబాబా జన్మభూమి'పై తాజాగా వివాదం నెలకొన్న నేపథ్యంలో జనవరి 19, ఆదివారం నుంచి షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. షిర్డీలో సాయిబాబా ఆలయాన్ని మూసివేయడం లేదని, ఆలయంలో భక్తుల...

ఏపీలో పలువురు మున్సిపల్‌ ఉన్నతాధికారుల బదిలీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు మున్సిపల్‌ ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు జనవరి 17, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఆర్‌ఎండీఏగా...

గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

0
గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జనవరి 17, శుక్రవారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి...

త్వరలో జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశాలు

0
జనవరి చివరి వారం నుంచి కార్యకర్తలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి 17, శుక్రవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు...

సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా మనోజ్ శశిధర్‌

0
గుజరాత్ కేడర్ సీనియర్ ఐపిఎస్ అధికారి మనోజ్ శశిధర్‌ ను దేశ ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు జనవరి...

ఎన్టీఆర్‌ అమర జ్యోతి ర్యాలీ ప్రారంభం

0
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు 24వ వర్ధంతి సందర్భంగా బేగంపేటలోని రసూల్‌పురా కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి...

రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

0
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జనవరి 17, శుక్రవారం నాడు రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో 36 పరుగుల తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ముందుగా...

నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు

0
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7న నలుగురు దోషులకు డెత్ వారెంట్ జారీ...

రేపే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 18, శనివారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్...