ఆర్టీసీ సమ్మె సమయంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 5 నుంచి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సమ్మె సమయంలో మనోవేధనతో పలువురు ఉద్యోగులు ఆత్మహత్యా...
నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారింది – ఆనం రామనారాయణ రెడ్డి
వైసీపీ నాయకుడు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నగర వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా...
దిశ నిందితుల ఎన్కౌంటర్పై సీపీ సజ్జనార్ వివరణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. ఘటనాస్థలంలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్కౌంటర్ జరిగిన తీరు, అందుకు దారి తీసిన కారణాలను...
తెలంగాణలో పీఈటీ పోస్టుల ఫలితాలు విడుదల
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) డిసెంబర్ 5, గురువారం నాడు టిఆర్టి పీఈటీ (తెలుగు మాధ్యమం) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు ఎంపికైన 364...
టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 6, శుక్రవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో ఈ...
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యి రాష్ట్రాభివృద్ధి అంశాలు,...
హైదరాబాద్ రోడ్లు, ట్రాఫిక్ పై మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమావేశం
రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు డిసెంబర్ 5, గురువారం నాడు హైదరాబాద్ నగరంలో రోడ్లు, ట్రాఫిక్ పై బుద్దభవన్లో పోలీసు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రిసిటి, టి.ఎస్.ఐ.ఐ.సి,...
నీటి పారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 5, గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. దుమ్ముగూడెం వద్ద అటు జలవిద్యుత్ ఉత్పత్తికి,...
దిశ నిందితుల ఎన్కౌంటర్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దిశ కేసులో నిందితులను డిసెంబర్ 6, శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 4...
రాజధాని అమరావతిపై టీడీపీ రౌండ్ టేబుల్ సమావేశం
'ప్రజా రాజధాని-అమరావతి' పేరిట టీడీపీ పార్టీ డిసెంబర్ 5, గురువారం నాడు రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించగా, 17 రాజకీయ...
ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రం అభివృద్ధి – ఆర్థికమంత్రి హరీశ్ రావు
ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్రమైన, ఓ కంపెనీ అయినా అభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పారు. దుబారాను తగ్గించడం ఆదాయం సృష్టించడంతో సమానమని అన్నారు. డిసెంబర్ 5, గురువారం...
My First Travel Vlog – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో తన...
మద్యపాన నిషేధం కోసం నిరాహార దీక్ష చేస్తా – డీకే అరుణ
తెలంగాణ బిజెపి నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మద్యపానాన్ని నిషేధించాలంటూ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మద్య నిషేధం కోసం నిరాహార...
కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం నాడు కియా మోటార్స్ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కియా ఫ్యాక్టరీకి...
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా మనీష్ కుమార్ సిన్హా నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 4, బుధవారం నాడు పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ముఖ్యంగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి నూతన చీఫ్ గా 2000 బ్యాచ్కి...
కర్ణాటకలో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్
కర్ణాటకలో జులై నెలలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేశ్కుమార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే....
సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల భేటీ
అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో డిసెంబర్ 5, గురువారం నాడు కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) సమావేశమైంది. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలో...
ఏపీలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 4, బుధవారం నాడు 13 జిల్లాల డీసీసీబీ(జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్), డీసీఎంఎస్ (జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ) లకు కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీ నెంబర్ 1
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్ళీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్తో జరిగిన డే/నైట్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన...
నేవీ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్
విశాఖపట్నం సాగరతీరంలో డిసెంబర్ 4, బుధవారం నాడు నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్కే బీచ్లో జరిగిన ఈ నేవీ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...






















































