గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కు ఆల్ఫాబెట్‌ బాధ్యతలు

0
గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( సీఈవో) సుందర్ పిచాయ్ మరో కీలక బాధ్యతను కూడా తీసుకోబోతున్నారు. ఇకపై గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కి కూడా సీఈవోగా ఆయనే వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు...

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష- మంత్రి కేటీఆర్

0
తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ డిసెంబర్ 4, బుధవారం నాడు మాదాపూర్‌ శిల్పకళావేదికలో నిర్వహించిన టీఎస్‌ ఐపాస్‌ ఐదోవార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ,...

వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ...

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పదోతరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

0
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ను డిసెంబర్ 3, మంగళవారం నాడు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్‌ 6 వరకు పదో...

ఈడీ కేసులో చిదంబరానికి ఊరట, బెయిల్ మంజూరు

0
ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు ఊరట లభించింది. మనీలాండరింగ్ కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో...

సిరీస్‌లో కనీసం ఒక డే అండ్‌ నైట్‌ టెస్టు – సౌరవ్ గంగూలీ

0
కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ జట్టు ఆడిన పింక్‌ బాల్‌ టెస్టు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై కూడా డే/నైట్‌ టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

విశాఖ నగర అభివృద్ధిపై సమీక్ష చేసిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు విశాఖ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌...

పెంచిన బస్సు చార్జీలు తక్షణమే తగ్గించాలి – జగ్గారెడ్డి

0
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె సమస్య తీరిపోయిందనుకుంటే, చార్జీలు పెంచుతూ సీఎం కేసీఆర్ మరో...

జీవితంలో ఎదుగుదలకు పాటించాల్సిన M.A.G.I.C సూత్రాలు – డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....

ఉల్లి కష్టాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణం – పవన్ కళ్యాణ్

0
రాయలసీమ జిల్లాల పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 3, మంగళవారం నాడు తిరుపతిలో రాయలచెరువు రోడ్డులోని రైతు బజారును సందర్శించారు. అక్కడ ఉల్లిపాయలు కోసం వేచియున్న ప్రజలతో మాట్లాడి,...

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్

0
అయోధ్యలోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో, 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకే అప్పగించాలని నవంబర్ 9న సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం...

చంద్రబాబు బస్సుపై దాడి ఘటనపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

0
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన బస్సుపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ పార్టీ నాయకులు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు....

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబర్ జీతాలు విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 5 నుంచి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సమ్మెను విరమించిన అనంతరం వారిని ఎటువంటి షరతులు...

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ను డిసెంబర్ 2, సోమవారం నాడు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు,...

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనుగొన్న నాసా

0
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 లోని విక్రమ్‌ ల్యాండర్ చివరి క్షణంలో భూమితో సిగ్నల్స్ కోల్పోయి చంద్రుని దక్షిణ ధ్రువంలో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే...

ఐపీఎల్‌ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు

0
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2020 సీజన్‌ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 19న కోల్‌కతాలో జరగబోయే ఈ వేలానికి నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 713...

వైసీపీది రంగుల రాజ్యం – పవన్ కళ్యాణ్

0
రాయలసీమ జిల్లాల పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో చిత్తూరు, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...

డిసెంబర్ 3 నుంచి టీఎస్‌ఆర్టీసీలో పెరిగిన ధరలు అమలు

0
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించిన అనంతరం వారిని ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీసీ విధానాల్లో పలు మార్పులు తీసుకొస్తూ,...

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 2, సోమవారం నాడు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ కింద శస్త్ర...

తహసీల్దార్ విజయారెడ్డి ఘటనలో, గాయాలైన అటెండర్ చంద్రయ్య మృతి

0
నవంబర్ 4న అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే అదే ప్రాంతానికి చెందిన రైతు సురేష్ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్...