ముస్తాక్ అలీ ట్రోఫీ: ఉత్కంఠ ఫైనల్లో విజేతగా నిలిచిన కర్ణాటక
కర్ణాటక జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని మరోసారి గెలుచుకుంది. డిసెంబర్ 1, అదివారం నాడు తమిళనాడుతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో 1 పరుగు తేడాతో కర్ణాటక జట్టు సంచలన విజయం...
తెలంగాణలో హరిత హారం భేష్ – కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్
ఢిల్లీలో రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ మంత్రుల సమావేశం
మొక్కల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్న కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్
పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ ముందంజలో ఉంది -...
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల అమలకు ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 30, శనివారం నాడు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్,...
భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే పాటించాల్సిన 6 టిప్స్
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
బల పరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28, గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అసెంబ్లీలో నిర్వహించిన కీలకమైన బలపరీక్షలో ఉద్ధవ్...
జార్ఖండ్లో మొదలైన తొలిదశ పోలింగ్
జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో విస్తరించివున్న 13 అసెంబ్లీ స్థానాలలో నవంబర్ 30, శనివారం నాడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ తొలిదశలో సుమారు 37...
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన పీవీ సింధు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 29, శుక్రవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన సింధు,...
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను నవంబర్ 29, శుక్రవారం నాడు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి 21 వరకు...
టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడుకు తప్పిన ప్రమాదం
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు కు ప్రమాదం తప్పింది. నవంబర్ 29, శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా నక్కపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు...
100 వేల సంవత్సరాల తరువాత మనిషి ఎలా ఉంటాడు?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానంలో ముకేశ్ అంబానీ
ఫోర్బ్స్ విడుదల చేసిన 'ద రియల్టైమ్ బిలియనీర్స్' జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన తొమ్మిదో స్థానంలో నిలిచారు. ముందుగా 2019...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్సిగ్నల్
తెలంగాణ రాష్టంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నవంబర్ 29, శుక్రవారం నాడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మున్సిపల్ ఎన్నికల యొక్క ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వార్డుల...
తొలి కేబినెట్ భేటీ నిర్వహించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నవంబర్ 28, గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చేసిన కొన్ని గంటల్లోనే ఉద్ధవ్...
ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1న సమావేశం కానున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 1, ఆదివారం నాడు రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ప్రతీ డిపో...
బీజేపీలో చేరిన బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో ఇతర పార్టీలలోంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాయలసీమకు చెందిన సీనియర్ రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి నవంబర్ 28, గురువారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలో...
హైటెక్ సిటీ – రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం
నవంబర్ 29, శుక్రవారం నుంచి హైటెక్సిటీ-రాయదుర్గం మెట్రోలైన్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం హైటెక్సిటీ మెట్రో స్టేషన్లో జెండా ఊపి ఈ...
విధుల్లో చేరమంటూ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన అనంతరం విధుల్లోకి చేరుతామని ప్రకటించిన ఆర్టీసీ కార్మికులుకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు తిరిగి...
నేడే ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే నవంబర్ 28, గురువారం సాయంత్రం 6.40 గంటలకు దాదర్లోని శివాజీపార్క్లో జరగనున్న కార్యక్రమంలో మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. థాకరే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా...
ప్రారంభమైన తెలంగాణ మంత్రివర్గ సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 28, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయింది. ప్రగతి భవన్ లో మొదలైన ఈ సమావేశం ఆర్టీసీ సమస్యే ప్రధాన అజెండాగా...
మాదాపూర్ లో తొలి ఆధార్ సేవ కేంద్రం ఏర్పాటు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడిఏఐ) ఆధ్వర్యంలో నిర్వహించబడే ఆధార్ సేవా కేంద్రం, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఏర్పాటు చేయబడింది. నవంబర్ 27, బుధవారం నుంచి...





















































