బలహీన వర్గాలకోసం ఆరాటపడిన వ్యక్తి మహత్మా జ్యోతిరావు పూలే – సీఎం జగన్

0
బలహీన వర్గాల కోసం, అణగారిన ప్రజల హక్కుల సాధన కోసం మహత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మహత్మా జ్యోతిరావు...

షియామీ మొబైల్ సంస్థ సక్సెస్ స్టోరీ

0
ప్రపంచ రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగిన చైనా, ప్రపంచంలోని ఇతర బహుళ జాతి సంస్థలను ఆకర్షిస్తూనే ఉంది. అదే విధంగా ఆ దేశంలో లోని కొన్ని కంపెనీలు జాతీయ స్థాయిలో రాణిస్తుండగా,...

ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌పై బీజేపీ వేటు

0
నాథూరాం గాడ్సే దేశభక్తుడంటూ మరోసారి లోక్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌పై ఆ పార్టీ వేటు వేసింది. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను...

డిసెంబర్ 9 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ నవంబర్ 27, బుధవారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేశారు. డిసెంబర్...

అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ

0
బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో నవంబర్ 27, బుధవారం నాడు టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. టీడీపీ ఎంపీలైన గల్లా జయదేవ్, కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, కనకమేడల...

అమరావతిలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

0
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన కొనసాగుతుంది. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ...

వెస్టిండీస్ తో సిరీస్ కు ధావన్ స్థానంలో సంజు శాంసన్ కు చోటు

0
డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 22 వరకు స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న టీ20, వన్డే సిరీస్ లకు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన...

రేపే అమరావతిలో చంద్రబాబు పర్యటన

0
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 28, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను కలుసుకోనున్నారు. రాజధాని...

ఆర్టీసీ కార్మికుల వేతనాలపై విచారణ డిసెంబర్ 4కు వాయిదా

0
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్ నెల వేతనాలపై నవంబర్ 27, బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ వాదిస్తూ వేతన చట్టం ప్రకారం వేతనం మినహాయించుకునే...

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై...

సినిమాలలో ప్రధాన పాత్రల యొక్క ప్రాముఖ్యతపై శ్రీ పరుచూరి గోపాల కృష్ణ విశ్లేషణ

0
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...

సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం

0
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌) రద్దుపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్‌ రద్దు అంశంపై పై రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్‌ కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన...

డిసెంబర్ 1 నుంచి రాయలసీమలో పవన్ కళ్యాణ్ పర్యటన

0
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1 నుంచి రాయలసీమలో పర్యటించనున్నారు. డిసెంబరు 1 నుంచి డిసెంబర్ 6 వరకు ఆరు రోజులపాటు సాగే రాయలసీమ జిల్లాల పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో...

కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీ

0
తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ముందుగా కేంద్ర జౌళి శాఖ...

గవర్నర్ ను కలిసిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే

0
శివసేన అధ్యక్షుడు, మహా వికాస్ అఘాడి సీఎం అభ్యర్థి ఉద్ధవ్‌ థాకరే నవంబర్ 27, బుధవారం ఉదయం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఉద్ధవ్‌ థాకరే, తన...

తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా

0
కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనాయకులైన రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రాలు నవంబర్ 27, బుధవారం ఉదయం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి...

పీఎస్‌ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం

0
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నవంబర్ 27, బుధవారం ఉదయం 9.28 గంటలకి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతమైంది, దీంతో ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదయింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో...

రేపే పీఎస్‌ఎల్వీ-సీ47 ప్రయోగం

0
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగం తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. శ్రీహరికోటలో సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్వీ-సీ47 రాకెట్‌ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టారు....

సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా

0
మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబర్ 27, బుధవారం సాయంత్రం లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి అక్కడి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. నవంబర్ 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా...

కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పై జీవో జారీ

0
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఇవ్వాలనుకున్న రూ.12,500 లను రూ.13,500 లకు...