ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష, హైకోర్టు ఆదేశాలపై చర్చ
ఆర్టీసీ సమ్మె మీద హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అక్టోబర్ 22, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వలన రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం నాడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కేరళలో...
కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ఠ బోటు వెలికితీత
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో సెప్టెంబర్ 15న మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును ఎట్టకేలకు వెలికితీశారు. రాయల్ వశిష్ఠ బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి....
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి బెయిల్
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం కు ఊరట లభించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉంటున్న ఆయనకు అక్టోబర్...
షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం, ఎండీ అరెస్టు
హైదరాబాద్లోని ఎల్బీనగర్ లో ఉన్న షైన్ ఆస్పత్రిలో అక్టోబర్ 21 సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షైన్ ఆస్పత్రి పై అంతస్తులో ఉన్న ఎన్సీఐయూలో రిఫ్రిజిరేటర్ పేలడంతో అక్కడ దట్టమైన పొగలు,...
అమిత్షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రెండు రోజుల పర్యటన నిమిత్తం అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం నాడు ఉదయం కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఊరట లభించింది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్నిరోజుల క్రిత్రం చట్టబద్ధంగా ఎన్నికలకు ముందు జరిగే ప్రక్రియ మొత్తం...
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో సొంత గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్ ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మూడో టెస్టులో భారత్,...
ఆర్టీసీ కార్మికుల జీతాల చెల్లింపు విచారణ అక్టోబర్ 29 కి వాయిదా
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. గత 17 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు సెప్టెంబర్ నెల...
నవంబర్ 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు తేదీలను ఖరారు చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోక్ సభ, రాజ్యసభ కార్యదర్శులకు...
బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి
టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అక్టోబర్ 21, సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరి, కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనను బీజేపీ పార్టీలోకి...
ఏపీలో 13 జిల్లాలకు కొత్త ఇంచార్జ్ మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను మారుస్తూ, కొంతమంది కొత్తవారికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం...
రివర్స్ టెండరింగ్ తో 1000 కోట్లు ఆదా – మంత్రి అనిల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు చేపట్టిన రివర్స్ టెండరింగ్ తో ఇప్పటివరకు జలవనరుల శాఖలో రూ.1000 కోట్లు ఆదా చేశామని ఆ శాఖ మంత్రి అనిల్ కుమార్...
బిగ్ బాస్-3: వితికా ఎలిమినేట్, ఏడ్చేసిన వరుణ్ సందేశ్
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 3వ సీజన్ విజయవంతంగా 92 రోజులు పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 20, ఆదివారం నాడు జరిగిన...
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు(అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం...
ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న...
ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
తెలంగాణలో తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 21న...
హుజూర్నగర్ లో కొనసాగుతున్న పోలింగ్
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు ఈ రోజు (అక్టోబర్ 21) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది, ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు....
అయోధ్య కేసులో పూర్తయిన వాదనలు, తీర్పు రిజర్వు
అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ కి సంబంధించిన కేసులో అక్టోబర్ 16, బుధవారంతో వాదనలు ముగిసాయి. అయోధ్య కేసును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం అక్టోబర్ 16, బుధవారం నాడు సమావేశమయింది. ఉదయం 11 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో...























































