ఆదిత్య థాకరే ఘన విజయం, సీఎం అయ్యే అవకాశం?
శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే, తొలిసారిగా థాకరే కుటుంబం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన ముంబై సౌత్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని...
ఆర్టీసీ సమ్మె కాదు, ఆర్టీసీనే ముగుస్తుంది – సీఎం కేసీఆర్
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి రౌండ్లో ఆధిక్యత సాధిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిపై 43358 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం...
సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ
ఆగష్టు 10, 2015న ఒక భారతీయుడిని సీఈవోగా ప్రకటించి గూగుల్ సంస్థ ప్రపంచానికి ఒక పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ అవకాశం దక్కించుకున్న వ్యక్తే సుందర్ పిచాయ్. గూగుల్ సీఈవో గా ఎంపికై...
హుజూర్నగర్ లో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘనవిజయం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠ విడిపోయింది. హుజూర్నగర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలలో హోరాహోరీగా పోరాడిన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చివరకు తిరుగులేని విధంగా టిఆర్ఎస్ పార్టీ పై చేయి...
‘సీపెట్’ ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడతో కలిసి అక్టోబర్ 24, గురువారం నాడు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్...
అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా వంటేరు ప్రతాప్రెడ్డి నియామకం
టీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్గా నియమిస్తూ అక్టోబర్ 23, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంటేరు ప్రతాప్రెడ్డి రెండేళ్ల...
ముఖ్యమంత్రి మీద కేసులు ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడతారు?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 23, బుధవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్...
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేసారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంపై అక్టోబర్ 23, బుధవారం నాడు...
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో బీజేపీ జోరు
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచలనాను నిజం చేస్తూ భారతీయ జనతా పార్టీ తన జోరును కొనసాగిస్తుంది. రెండు రాష్ట్రాలలోను బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో...
హుజూర్నగర్ లో కారు జోరు, ఆధిక్యతలో సైదిరెడ్డి
హుజూర్నగర్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో 8వ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 17,400 ఓట్లతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్ కు...
విలీనం డిమాండ్ పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: అశ్వత్థామరెడ్డి
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు గత 19 రోజులుగా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ రోజు దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మిక...
డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరు
మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉంటున్న కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ కు అక్టోబర్ 23, బుధవారం నాడు ఢిల్లీ హైకోర్టు...
‘ప్రపంచంలో ఎక్కువుగా అమ్ముడైన 5 పుస్తకాలు’
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
రేవంత్ రెడ్డిపై కేసు నమోదు
మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్ధతుగా ప్రగతి భవన్ ముట్టడికి...
దీపావళి కానుకగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.64,700 బోనస్
సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం దీపావళి పండుగ సందర్భంగా తీపి కబురు అందించింది. ఈ సంవత్సరం కూడ కార్మికులకు భారీ బోనస్ ను ప్రకటించింది. సింగరేణిలో ప్రతి సంవత్సరం దీపావళికి...
తెలంగాణ హోంశాఖ కార్యదర్శిగా రవిగుప్తా నియామకం
తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖలో రెండు ప్రధాన పదవులకు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ అదనపు పోలీసు డైరెక్టర్ జనరల్ (టెక్నాలజీ) గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవి గుప్తాను హోంశాఖ...
టీటీడీ బోర్డు పాలక మండలి భేటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో టీటీడీ కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి పాలకమండలిలో అవకాశం కల్పించింది. అక్టోబర్ 23, బుధవారం నాడు...
తీహార్ జైల్లో డీకే శివకుమార్ ను కలిసిన సోనియా గాంధీ
మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ ను సెప్టెంబర్ 3న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం...
కార్మికుల డిమాండ్లపై కమిటీ, విలీనం మినహా మిగతా డిమాండ్ల పరిశీలన
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండును కార్మిక సంఘాలు తమంతట...
నేడు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్న సౌరవ్ గంగూలీ
భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 23, బుధవారం నాడు బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం...























































