తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త, విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీ

0
తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత, నిరుద్యోగ సమస్య పై మరింత దృష్టి సారించనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో ప్రకటించారు. అందులో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించి ఖాళీలను గుర్తించి, వాటి...

బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణ ప్రాంత సంస్కృతికి బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని కేసీఆర్ అన్నారు. ఆయన బతుకమ్మ పండుగ ఉత్సవాలను తెలంగాణ...

ఆంధ్రప్రదేశ్ లో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం యొక్క సాధారణ పరిపాలన శాఖ సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ...

50 శాతం రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో చర్చించిన సంగతి తెలిసిందే. ఆ...

కొరియా ఓపెన్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన కశ్యప్

0
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నమెంట్ లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తోటి భారత షట్లర్లు సాయిప్రణీత్, పీవీ సింధు, సైనా నెహ్వాల్ తోలి రౌండ్లోనే వెనుదిరిగినా...

కేటీఆర్ తో భేటీ అయినా అజారుద్దీన్

0
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయిన టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సెప్టెంబర్ 28, శనివారం నాడు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మునిసిపల్, పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్ తో బుద్ధ...

ఐక్యరాజ్యసమితిలో శాంతి, సామరస్య సందేశాన్ని ఇచ్చిన మోదీ

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న న్యూయార్క్‌లో జరిగిన 74వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో (యుఎన్‌జిఎ) ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి వేదికగా నరేంద్ర మోదీ ప్రపంచానికి మరోసారి శాంతి మరియు సామరస్యం అనే సందేశాన్ని...

అక్టోబర్ 4న ప్రారంభం కానున్న వైఎస్సార్ వాహన మిత్ర

0
సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు అందించేలా వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గతంలో...

ప్రభుత్వం చేసే తప్పులకు అధికారులు బలికావొద్దు-చంద్రబాబు

0
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టను దెబ్బతీస్తుందని...

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన అజారుద్దీన్

0
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది....

పోలవరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ

0
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాఖలైన పలు రకాల పిటిషన్లపై సెప్టెంబర్ 27 శుక్రవారం నాడు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు వ్యర్ధాల...

డిప్రెషన్ నుంచి బయటపడటం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

0
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో...

బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన అలీరేజా

0
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను ప్రతిరోజూ సరికొత్త మలుపులతో అలరిస్తుంది. షో ప్రారంభమైనపుడు 15 మంది సభ్యులు ఇంటిలోకి ప్రవేశించారు. ఆ...

ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు

0
ఈఎస్ఐలో మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించి చర్యలకు సిద్ధమయ్యారు. మందుల కొనుగోళ్ల అక్రమాలలో కీలక పాత్రదారిగా భావిస్తున్న ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా...

హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా చేరిన నీరు, మూసీలోకి విడుదల

0
హైదరాబాద్ మహానగరంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన, హుస్సేన్‌సాగర్‌లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ వర్షాల వలన మొత్తం 3,480 క్యూసెక్కుల నీరు వచ్చి...

ఇండోనేషియాలో భూకంపం ధాటికి 20 మంది మృతి

0
తూర్పు ఇండోనేషియాలోని మాలుకు ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.5 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికిపైగా గాయపడి, చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్...

నేడే హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి ఎన్నికలు

0
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి నేడు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్‌ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ పోలింగ్...

ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలిచిన ఏపీఎస్ఆర్టీసీ

0
త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తుంది. అద్దె ప్రాతిపదికన 350 ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఆ సంస్థ ఈ రోజు ఫ్రీ...

నీతి కథలు – కష్టానికి తగిన ఫలితం

0
చిన్న పిల్లలకు ఉత్తమ నీతి కథలు, పిల్లల కథలు, సరదా కథలు, నైతిక విలువలతో కూడిన తెలుగు కథలును ‘మాంగో కిడ్స్ తెలుగు’ యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది. పిల్లలకు అర్ధమయ్యే రీతిలో మంచి...

కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ

0
కర్ణాటక రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపులు తీసుకొచ్చేలా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పదవిలో ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్యతో సహా పలువురి...