రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఆంక్షలు సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలు ఉన్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తునట్టు ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ సెప్టెంబర్ 30వ తేదీ...
వ్యాక్సినేషన్ లో భారత్ సరికొత్త రికార్డు, గత 24 గంటల్లో 2.5 కోట్లకుపైగా కోవిడ్...
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో (సెప్టెంబర్ 17, శుక్రవారం) 2.5 కోట్లకుపైగా కోవిడ్...
చంద్రబాబు నివాసం వద్ద సంఘటనపై గవర్నర్ ను కలవనున్న టీడీపీ బృందం
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న సంఘటనపై టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు....
నగరంలో గణేష్ నిమజ్జనం: విధుల్లో19 వేలమంది పోలీస్ సిబ్బంది, ట్యాంక్ బండ్ వద్ద 40...
గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వపరంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 23260 పాజిటివ్ కేసులు, 131 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,28,817 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 23,260 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
తెలంగాణలో కొత్తగా 241 కరోనా కేసులు, 298 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 241 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 17, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,63,026 కి చేరింది. అలాగే...
ఆయిల్ పామ్ విత్తనాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించండి – సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను చేపడుతున్నందున, ఈ ప్లాంటేషన్ కు విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఆయిల్ పామ్ విత్తనాలకు కస్టమ్స్ సుంకాన్ని...
అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం : అమిత్ షా
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ...
సెప్టెంబర్ 19న ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు సెప్టెంబర్ 16, గురువారం రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ...
ఆఖరి నిమిషంలో పాకిస్తాన్ తో సిరీస్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20లలో తలపడేలా...
తెలంగాణలో జ్యూట్ పరిశ్రమలు ఏర్పాటు, మూడు కంపెనీలతో ఎంఓయూలు – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జ్యూట్ పరిశ్రమలు పెట్టేందుకు మూడు కంపెనీలు ముందుకు వచ్చినట్టు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "వరంగల్, కామారెడ్డి మరియు...
గంగా వతరణం – శ్రావణ కుమారుడి కథ!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేల నియామకంపై సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను(సీజే) సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం నాలుగు రాష్ట్రాల హైకోర్టు...
ఏపీలో గత 24 గంటల్లో 60350 కరోనా పరీక్షలు, 1393 మందికి పాజిటివ్ గా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,179 కు...
ప్రధాని మోదీ గొప్ప దార్శనికుడు, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్వీట్...
దేశంలో కొత్తగా కోలుకున్న 37950 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.65 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 82 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 34,403 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 71 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప...
తెలంగాణలో సెప్టెంబర్ 16 వరకు 2,04,68,926 కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 2 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే సెప్టెంబర్ 16, గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా...
రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్ గతంలో...
గజ్వేల్ లో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో భారీ దండోరా...






















































