నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్షా, నిర్మల్ లో భారీ బహిరంగ సభ
బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు (సెప్టెంబర్ 17, శుక్రవారం) తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ బీజేపీ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా...
కేరళలో 24 గంటల్లో 22182 కరోనా పాజిటివ్ కేసులు, 178 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 22,182 కరోనా కేసులు, 178 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44,46,228...
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 259 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 259 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 16, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంపై తెలంగాణ కేబినెట్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై...
టీ20 కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గురువారం కీలక ప్రకటన చేశాడు. భారత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. యూఏఈ, ఒమన్ లలో...
సీఎం కేసీఆర్ కలిసిన చాకలి ఐలమ్మ వారసులు
తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు...
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు గురువారం నాడు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ,...
ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 16, గురువారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య, ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్, చిరంజీవి
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ హత్యాచార ఘటనలో నిందితుడు అయిన...
హుస్సేన్సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా హుస్సేన్ సాగర్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఇటీవలే తెలంగాణ...
ఏపీలో కొత్తగా 1367 మందికి కరోనా పాజిటివ్, 14 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1367 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 16, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,34,786 కు చేరింది. కొత్తగా...
టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా సీనియర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. బాజిరెడ్డి గోవర్ధన్ ను టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
దేశంలో 3 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 97.64 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 30,570 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 16, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, తెలంగాణ కేబినెట్ నిర్ణయం
సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో...
టీటీడీ కొత్త పాలకమండలిలో 24 మందికి చోటు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది. టీటీడీ పాలకమండలిలో చైర్మన్ తో కలిపి మొత్తం 25 మందికి చోటు కల్పించారు. పాలకమండలి సభ్యుల నియామకంపై బుధవారం...
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 16, గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో మొత్తం 39 అంశాలపై చర్చించి కీలక...
సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైదాబాద్ లో 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని గురువారం నాడు తెలంగాణ...
సైదాబాద్ ఘటన : నిందితుడు రాజు ఆత్మహత్య
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం స్టేషన్...
తెలంగాణలో నేటి నుండి మెగా కోవిడ్-19 వాక్సినేషన్ కార్యక్రమం
రాష్ట్రంలో సెప్టెంబర్ 16, గురువారం ప్రారంభమయ్యే ప్రత్యేక కోవిడ్-19 వాక్సినేషన్ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు...
ఏపీలో కరోనా: కొత్తగా 1445 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 62,252 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,445...






















































