టోక్యో ఒలింపిక్స్‌-2020 : అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భారత్ అథ్లెట్లకు ప్రధాని మోదీ పిలుపు

0
టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత్‌ నుంచి పాల్గొనే అథ్లెట్లతో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అథ్లెట్లు ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొనే ముందు వారికి ప్రేరణను అందించడం,...

ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్, కరోనాపై కీలక సూచనలు

0
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు కరోనా పరిస్థితులపై ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్,...

ఏపీలో 24 గంటల్లో 81763 కరోనా పరీక్షలు, 2567 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 2,567 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూలై 13, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,26,988...

కేంద్ర కేబినెట్ కమిటీల్లో మార్పులు: పొలిటికల్ అఫైర్స్, సెక్యూరిటీ కమిటీల్లో సభ్యులు వీళ్లే

0
ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణ అనంతరం మొత్తం కేంద్రమంత్రుల సంఖ్య 77కు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కేబినెట్‌ కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం...

తెలంగాణలో కరోనా: కొత్తగా 767 పాజిటివ్ కేసులు, 848 రికవరీలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 767 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూలై 13, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...

పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్ ఆరోపణలు అర్ధరహితం : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

0
పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. మంగళవారం నాడు ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,...

దేశంలో కొత్తగా 32906 కరోనా కేసులు, 49007 రికవరీలు నమోదు

0
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 16 రోజులుగా 50 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 32,906 కరోనా...

దేశంలో ఇప్పటికి 38 కోట్లకుపైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

0
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నెలలో దేశంలోని వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి...

జికా వైరస్‌ : కేరళ రాష్ట్రంలో 19 కి చేరిన కేసులు సంఖ్య

0
కేరళ రాష్ట్రంలో ఓవైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుండగా, మరోవైపు జికా వైరస్‌ కేసులు కూడా పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఇప్పటివరకు జికా వైరస్‌ కేసుల సంఖ్య 19 కు...

ఆ రెండు జిల్లాల పేరు మార్పునకై ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

0
వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా, అలాగే వరంగల్‌ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చబోతున్నట్టు ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ...

భారత్ మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ కన్నుమూత

0
భారత్ మాజీ క్రికెటర్ యశ్‌పాల్ శర్మ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. యశ్‌పాల్ శర్మ ఆగస్టు 11, 1954న...

మరికాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు?

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జూలై 13, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి,...

ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష, నేడు తాడిప‌త్రిలో వైఎస్ షర్మిల దీక్ష

0
ఇకపై రాష్ట్రంలో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను రూపుమాపేందుకు కృషిచేయడం కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప‌రిగ‌ణించి వారి కోసం...

ప్రపంచంలోనే గ్రేటెస్ట్ మెజీషియన్ హ్యారీ హౌడిని గురించి చెప్పిన డా.బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ప్రపంచంలోనే గ్రేటెస్ట్ మెజీషియన్ హ్యారీ హౌడిని గురించి వివరించారు. హౌడిని అతీంద్రియ శక్తులు ఏంటి? ఎంత టాలెంట్ ఉన్నా కూడా...

ఏపీలో కర్ఫ్యూ : అన్ని జిల్లాల్లో ఒకేవిధంగా రాత్రి 10 నుంచి ఉదయం 6...

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీలో మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో విడతలవారీగా కర్ఫ్యూ సడలింపులలో ఏపీ ప్రభుత్వం మార్పులు...

హుజూరాబాద్‌ లో కీలక పరిణామం, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌ రెడ్డి

0
హుజూరాబాద్‌ నియోకవర్గంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హుజురాబాద్ కాంగ్రెస్‌ ఇంఛార్జ్, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌ రెడ్డి సోమవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి...

ఆగస్టు 1న పాతబస్తీ బోనాల ఉత్సవాలు, ఏర్పాట్లకై రూ.7 కోట్లతో పనులు : మంత్రి...

0
ఆగస్టు 1వ తేదీన నిర్వహించే పాతబస్తీ బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం 7 కోట్ల రూపాయలతో వివిధ పనులను చేపట్టడం జరిగిందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

టోక్యో ఒలింపిక్స్‌: భారత్‌ నుంచి వెళ్లే క్రీడాకారులతో మాట్లాడనున్న ప్రధాని నరేంద్ర మోదీ

0
జపాన్‌ లోని టోక్యో నగరంలో జూలై 23, 2021 నుంచి ఆగస్టు 8, 2021 వరకు ఒలింపిక్స్‌ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ కు భారత్‌ నుంచి...

ఏపీలో 24 గంటల్లో 1578 కరోనా కేసులు, 22 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో జూలై 12, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,24,421 కు...

What I Eat In A Day – యాంకర్ శ్యామల

0
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...