రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు, తెలంగాణ కేబినెట్ నిర్ణయం
పారిశ్రామిక, ఈ-కామర్స్, సేవా రంగాలలో రాష్ట్రం దినదినాభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో, అందుకనుగుణంగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్...
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ప్లేయర్ కు కరోనా పాజిటివ్!
భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్ 14, 2021 మధ్య ఇంగ్లాండ్ తో భారత్ జట్టు 5 టెస్టులు ఆడనుంది. ఈ...
అన్ని విభాగాల్లో ఉద్యోగ ఖాళీల వివరాలను 5 రోజుల్లోగా అందించాలి, తెలంగాణ కేబినెట్ ఆదేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం నాడు ప్రగతి భవన్ లో రెండో రోజు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలపై కీలకంగా చర్చించారు. ముందుగా...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, డీఏ, డీఆర్ 28 శాతానికి పెంపు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి...
బీజేపీనేత ఈటల రాజేందర్ ది ఆత్మ గౌరవం కాదు, ఆత్మ వంచన : మంత్రి...
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తొలిసారిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై స్పందించారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ కార్యనిర్వాహక సమావేశం అనంతరం మీడియాతో...
వారణాసిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 15, గురువారం నాడు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.744 కోట్ల విలువైన పలుఅభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, దాదాపు 839 కోట్ల రూపాయల విలువైన అనేక...
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడే, పార్లమెంట్లో వ్యూహాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూలై 15, గురువారం నాడు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. పార్లమెంటు...
తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 749 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదవడంతో జూలై 14, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,33,895 కి,...
రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం
రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రానున్న 2022–23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి, ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది....
ఏపీలో ఒకేరోజులో 2591 కరోనా పాజిటివ్ కేసులు, 15 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుదవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 90,204 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
దుబ్బాకలో కీలక పరిణామం, మళ్ళీ సొంతగూటికి చేరిన టీఆర్ఎస్ కౌన్సిలర్స్
దుబ్బాక మునిసిపాలిటీలో ఆసక్తికర రాజకీయ పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బుధవారం నాడు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అయిన మట్ట మల్లారెడ్డి (3వ వార్డు), దివిటి కనకయ్య (7వ వార్డు), దుబ్బాక బాలకృష్ణ గౌడ్ (8వ...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 8602 పాజిటివ్ కేసులు, 170 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 14, బుధవారం నాడు 8602 కరోనా కేసులు, 170 మరణాలు...
హుజురాబాద్ లో పార్టీ ఇన్ఛార్జులు నియమించిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నికకు...
దేశంలో కొత్తగా కోలుకున్న 41000 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.28 శాతం
భారత్ లో రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 38,792 పాజిటివ్ కేసులు నమోదవగా, 624 మంది మరణించారు. దీంతో జూలై 14,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 13 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ జూలై 14, బుధవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ ఎస్పీగా...
ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం ఇకపై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం...
తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన కేబినెట్ చర్చించి కీలక...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలువనున్న బండి సంజయ్, ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో...
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యనిర్వాహక సమావేశం బుధవారం ఉదయం ప్రారంభంమైంది. తెలంగాణ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ...
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా రసమయి బాలకిషన్ పునర్నియామకం, ప్రభుత్వం ఉత్తర్వులు
తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను నియమిస్తూ మంగళవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ పదవి కాలం మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది....






















































