POPULAR NEWS
తొలిరోజే నామినేషన్ దాఖలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు నేడు (అక్టోబర్ 1, శుక్రవారం) నోటిఫికేషన్ జారీ కాగా, నామినేషన్ల ప్రక్రియ కూడా...
మీరు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
WORD CUP 2016
రూ.2.5 కోట్ల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేత
ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట, పువ్వాడ ఫౌండేషన్-ఖమ్మం సంయుక్తంగా అందిస్తున్న రెండున్నర కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆదివారం నాడు ప్రగతి...
ఈటల రాజేందర్ రాజీనామాను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. అనంతరం హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటరీ వి.నరసింహచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ముందుగా...
జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం రూ.10 వేలు పంపిణీ నిలిపేయాలని ఎస్ఈసీ ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో ఇటీవల భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు అందిస్తున్న 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు...
WRC Rally Cup
ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ సాయం.. పెద్దన్న పాత్ర పోషిస్తోందని ప్రశంసించిన మాజీ క్రికెటర్ జయసూర్య
స్వాతంత్ర్యం తర్వాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంకకు సహాయం పంపినందుకు భారత ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య. ఈ...
2024లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో కొత్త రికార్డ్!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి 2024లో హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం వచ్చింది. గత రెండేళ్లతో పోలిస్తే ఇది అత్యధికం. 2023లో రూ.1,391.86 కోట్లు, 2022లో రూ.1,291.69 కోట్ల ఆదాయం వచ్చిన...
283 రోజుల పాటు అంతరిక్షంలోనే సునీతా.. భూమిమీదకు వచ్చేది ఎప్పుడంటే?
నాసా వ్యోమగామిగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమెను భూమికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాసా-స్పేస్ఎక్స్లు సంయుక్తంగా క్రూ-10 మిషన్ను చేపట్టాయి. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్-9 రాకెట్ మార్చి...
SPORT NEWS
- Advertisement -
CYCLING TOUR
లా విద్యార్థి ఫిర్యాదు-మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు
వైఎస్సార్సీపీ నేత మరియు మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన లా విద్యార్థిని సత్యాల అంజన ప్రియ ఫిర్యాదు ఆధారంగా...
కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సీఎం కేసీఆర్ భేటీ...
2023 నూతన సంవత్సరాన్ని ఎలా ఎదుర్కొందాం? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలను, అలాగే తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ఉత్తేజకరమైన పాటలను డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్...
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రస్తుతం పలు ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఈ క్రమంలో పలు దేశాల అధ్యక్షులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు కూడా...
ఆ నియోజకవర్గాల్లో ఎవరూ తగ్గట్లే!
ప్రచారంలోనా.. తగ్గేదేలే. డబ్బు పంపకంలోనా.. తగ్గేదేలే. చేరికల్లోనూ తగ్గేదేలే. తెలంగాణలో ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల వేళ కొన్నిచోట్ల టఫ్ ఫైట్ నడుస్తోంది. గెలుపోటములు ఎవరి అంచనాలకూ అందడం లేదు. ప్రతి...
TENNIS
దేశంలో కరోనా రికవరీ రేటు 97.39 శాతం, మరణాల రేటు 1.34 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455 కు చేరుకుంది. గత 42 రోజులుగా రోజువారీ కరోనా కేసులు 50 వేల...
జేఎన్టీయూ హైదరాబాద్ : బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జవహార్లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ...
- Advertisement -
LATEST ARTICLES
పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లకు సీఎం చంద్రబాబు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో చారిత్రక మైలురాయి ఆవిష్కృతమైంది. ప్రాజెక్టు మనుగడకు అత్యంత కీలకమైన 'డయాఫ్రం వాల్' (D-Wall) నిర్మాణాన్ని ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. రాష్ట్ర భారీ నీటిపారుదల...
మేం పాలకులం కాదు.. ప్రజల సేవకులం – సీఎం రేవంత్ రెడ్డి
తాము పాలకులం అనే అహంకారంతో కాకుండా, ప్రజల సేవకులం అనే భావనతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' అనే...
అమరావతి అజేయం.. అజరామరం – రాజధాని సంబరాల్లో సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ఉద్దండరాయునిపాలెంలో పర్యటించారు. సరిగ్గా పదేళ్ల క్రితం...
హెచ్-1బీ వీసా ఎంపిక పూర్తి చేసిన అమెరికా.. 85 వేల మందికి అవకాశం
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే ఐటీ నిపుణులకు మరియు భారతీయ విద్యార్థులకు కీలక అప్డేట్ లభించింది. 2027 ఆర్థిక సంవత్సరానికి (FY 2027) సంబంధించిన హెచ్-1బీ (H-1B) వీసా ఎంపిక ప్రక్రియను అమెరికా పౌరసత్వ,...
అమరావతికి చట్టబద్ధత.. రాజ్యసభలోనూ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక మరియు శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026'కు నేడు (ఏప్రిల్ 2, 2026) రాజ్యసభ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నిన్ననే...
తెలంగాణలో భారీగా పెరిగిన ‘మీసేవ’ ఛార్జీలు.. ఏ సర్టిఫికెట్కు ఎంతంటే?
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మీసేవ (MeSeva) కేంద్రాల్లో అందించే సేవల రుసుములను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఐటీ మరియు కమ్యూనికేషన్ల శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, కొత్త ఆర్థిక...
నాటో నుండి వైదొలుగుతాం.. కూటమి దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో (NATO) కూటమి నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించి ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. బ్రిటన్కు చెందిన 'ది టెలిగ్రాఫ్' పత్రికకు...
అమరావతికి చట్టబద్ధత.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకలగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే 'ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు-2026' లోక్సభలో భారీ...
మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఐఐటీ, నీట్ కోచింగ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు మరియు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం అమరావతిలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్, ఉన్నత విద్య...
అమరావతికి చట్టబద్ధత.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు జనసేనాని కృతజ్ఞతలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గర్వించదగ్గ క్షణమని, రాష్ట్ర...













































































